BREAKING
దుర్మార్గపు కాంగ్రెస్ పాలనను ప్రజా కోర్టులో ఎండగడతాం ….ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిజిటల్ బీమా, మ్యూచువల్ ఫండ్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రారంభం ఏజెన్సీ కోర్టులకు ఆ అధికారం లేదు *గిరిజనేతరుల ఆస్తుల వివాదాలపై సుప్రీమ్ కోర్టు స్పస్థీకరణ * సివిల్ కోర్టులే పరిష్కరించాలని తీర్పు జీ20 సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి భేటీలు హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం.. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ భారీ నిరసన.. ‘జన గంగ’తో ప్రజా ఉద్యమంగా మారిన నదీ పరిరక్షణ సెప్టెంబర్ 3 నుండి ఉక్రెయిన్, పోలాండ్‌లలో విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన పరిపాలన, పౌరుల మధ్య ఐఐఎస్ అధికారులు కీలక వారధి భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారంపై సమీక్ష పులుల సంరక్షణకు జీవావరణాన్ని, మానవ అవసరాలను సమతుల్యం చేయాలి ‘భయం నుండి శాంతి వైపు ఛత్తీస్‌గఢ్ పరివర్తనకు ఎయిమ్స్ రాయ్‌పూర్ ప్రతీక’ మరికాసేపట్లో గోదావరి జలాల విడుదల ‘రష్యా గగనతలం పూర్తిగా అసురక్షితం’ ‘సుఖదుఃఖాల్లో భారత్ మా వెంటే’ రైతులు, ఉపాధ్యాయులపై పెండింగ్ కేసులన్నీ రద్దు

మరికాసేపట్లో గోదావరి జలాల విడుదల

Select Suryaa Now
మరికాసేపట్లో గోదావరి జలాల విడుదల

పాయకరావుపేట సెప్టెంబర్ 2 మేజర్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా  నేడు పోలవరం ఎడమ కాలువ నుండి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు విడుదలకానున్నాయి. ఈ కార్యక్రమానికి  సంబంధించిన అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు.మధ్యాహ్నం 2.20 నిమిషాలకు సీఎం పాయకరావుపేట పిఎల్ పురం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్  వద్దకు చేరుకుంటారు.అనంతరం రోడ్డు మార్గం ద్వారా పోలవరం ఎడమ కాలువ ప్రాంతానికి చేరుకుంటారు.జల హారతి గోదావరి జలాల విడుదల కార్యక్రమంలో పాల్గొని అనంతరం 3.30 నిమిషాలకు తిరిగి పి.ఎల్ పురం వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుంటారు.ప్రజలను ఉద్దేశించి సీఎం సభా కార్యక్రమం సాయంత్రం 5.30 వరకు కొనసాగుతుంది. సభా ముగింపు అనంతరం 5.35 నిమిషాలకు సీఎం హెలిపాడ్ వద్దకు చేరుకొని హెలికాప్టర్ లో తిరిగి  తాడేపల్లి చేరుకుంటారు.