BREAKING
వర్షాలు కురిపించు ప్రభువా *అమరావతి పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో వర్షాల* కోసంప్రత్యేక ప్రార్థన *సమావేశం ఖర్గేను కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విద్యార్థుల భవిష్యత్‌తో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం.. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్! చేవెళ్లలో విద్యార్థుల గళం..! కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌పై హైకోర్టు కీలక తీర్పు.. తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట! ఘనంగా జగ్గా రెడ్డి కుమారుడి వివాహం పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే పట్టుదల అవసరం– కలెక్టర్ ప్రతీక్ జైన్ భారత్ ఆర్థిక వ్యవస్థకు భారీ బూస్ట్.. అంచనాలను మించి దూసుకెళ్లిన GDP వృద్ధి! ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులు వేగవంతం చేయాలి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు సీఎం ఏర్పాట్లను పరిశీలిస్తున్న ప్రధాన కార్యదర్శి అంగడి చిట్టంపల్లి-లాల్ పాడ్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి విద్యుత్తు ఉద్యోగి కుటుంబానికి కోటి బీమా సొమ్ము హైదరాబాద్ రోడ్ల దుస్థితిపై వినూత్న నిరసన.. గుంతలోనే కూర్చొని ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన వ్యక్తి! కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలపై బీఆర్ఎస్‌ ఆందోళనలు సెప్టెంబర్‌ 2 నుంచి 8 వరకు నిరసనలు – హరీశ్‌రావు, కేటీఆర్‌ హాజరు

వర్షాలు కురిపించు ప్రభువా *అమరావతి పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో వర్షాల* కోసంప్రత్యేక ప్రార్థన *సమావేశం

Select Suryaa Now
వర్షాలు కురిపించు ప్రభువా *అమరావతి పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో వర్షాల* కోసంప్రత్యేక ప్రార్థన *సమావేశం

*
  వైకుంఠపురం లోని జీవముగల దేవుని ప్రార్థన మందిరంలో  పాస్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అమరావతి మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఉప-అధ్యక్షులుగా పాస్టర్ గుర్రం విజయ్ కుమార్, అధ్యక్షత వహించారు . అమరావతి పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ సలహాదారులు పాస్టర్  అశోక్ కుమార్  అమరావతి పాస్టర్స్ ఫెలోషిప్  మాట్లాడుతూ అమరావతి లో 
పాస్టర్ల సంక్షేమం, సంరక్షణ కొరకు  అమరావతి పాస్టర్స్ ఫెలోషిప్ గత 25 సంవత్సరాల క్రితం అన్ని సంఘాలతో కలిసి  "సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు! ఎంత మనోహరము!”  తెలిపారు. 
అమరావతి ప్రాంత పాస్టర్లు అందరూ ఐక్యతతో దైవ సేవలు  కొనసాగించాలని ప్రబోధించారు   అనంతరం   పాస్టర్స్ అందరూ ప్రపంచ వ్యాప్తంగా దేశాల మధ్య శాంతిగా ఉండాలని అలాగే మంచి వర్షాలు కురిసి పాడి పంటలు అభివృద్ధి చెందాలని దైవ దీవెనలు అమరావతి ప్రాంతం మీద ఉండాలని ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలముగా ఉండాలని ప్రార్థించారు . ఈ  కార్యక్రమంలో అమరావతి పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు  పాస్టర్ నండూరి పీటర్ పాల్  ,అమరావతి మండల పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులుగా పాస్టర్ జొన్నకూటి ప్రభుదాసు గారిని సలహాదారులుగా  , పాస్టర్ గుడిసె ప్రభుదాస్ , పాస్టర్ జొన్నకూటి జయ రావు, అమరావతి మండల పాస్టర్స్ ఫెలోషిప్  సెక్రటరీ  పాస్టర్ తోకల ఎలీషా, చేసిన, ట్రెజర్  పాస్టర్ గుడిసె ప్రకాష్,  జాయింట్-  ట్రెజర్ జోసఫ్ ,  డైరెక్టర్స్  పాస్టర్ నండూరి జోర్నేస్, పాస్టర్ ఇర్మియ ఈ కార్యక్రమానికి అమరావతి  ప్రాంత  పాస్టర్లు అందరూ హాజరయ్యారు.