andhrapradesh
నూతన జీవితానికి శుభాశీస్సులు
పామూరు, మేజర్ న్యూస్ : టీడీపీ నాయకుడు ఊస మధుసూదన్ రావు, నారాయణమ్మ దంపతుల కుమార్తె ఊస వెంకటలక్ష్మి మౌనిక – వెంకట సాయి పృధ్వీరాజ్ నిశ్చయ తాంబూల కార్యక్రమం సందర్భంగా వారి నివాసానికి వెళ్లిన డాక్టర్ మల్లికార్జున రెడ్డి నూతన జంటను ఆశీర్వదించారు.
వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు