కంబాలదిన్నే లో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
పామూరు, మేజర్ న్యూస్ : నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టును నేడు జాతికి అంకితం చేస్తన్న శుభ సందర్భంగా సోమవారం పామూరు మండలంలోని కంబాలదిన్నె గ్రామంలో గ్రామ టిడిపి తెలుగు యువత అధ్యక్షుడు ఏలూరి మాధవరావు (కోటయ్య) ఆధ్వర్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు పాల్గొన్నారు.