BREAKING
యాచారం–మీర్‌పేట్ ప్రాంతంలో కరెంట్ కష్టాలు.. ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో అంధకారంలో కాలనీలు! ఇరుముడి జోరు మామూలుగా లేదుగా.. 10వ రోజూ హౌస్‌ఫుల్, రూ.160 కోట్ల దిశగా పరుగులు! తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు బిగ్ అలర్ట్.. 7,437 పోస్టులు, అప్లైకి 9 రోజులే! ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. అడ్మిషన్స్‌కు ఈరోజే లాస్ట్ ఛాన్స్! కంబాలదిన్నే లో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం తెలుగు రాష్ట్రాల్లో వానల జోరు.. AP, తెలంగాణకు నేటి వెదర్ అలర్ట్! ఆగస్టు 31న వాతావరణం ఎలా ఉంది? పలు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. బయటకు వెళ్లేవారు జాగ్రత్త! వెండి ధరకు రెక్కలు.. నేడు కిలో రేటు ఎంతంటే? నూతన జీవితానికి శుభాశీస్సులు బంగారం ధరకు బ్రేక్.. నేడు హైదరాబాద్‌లో తులం రేటు ఎంతంటే? స్థిరంగా పసిడి ధరలు: నేటి మార్కెట్ వివరాలు ఇజ్రాయెల్-లెబనాన్ ఒప్పందాన్ని తిరస్కరించిన హిజ్బుల్లా చీఫ్ నయీమ్ కాసిమ్ టిమ్ కుక్ నిష్క్రమణ: యాపిల్ సీఈఓ ప్రస్థానంపై కథనం ఓపెన్ఏఐ ఏజెంట్ల విపరీత ప్రవర్తన: రహస్య నెట్‌వర్క్, ఆత్మపరిత్యాగం మరియు భద్రతా ఉల్లంఘనలపై నివేదికలు దుర్గాపూజలో ఆహార అలవాట్లపై ఎలాంటి ఫత్వా ఇవ్వలేదు: స్పష్టం చేసిన విశ్వహిందూ పరిషత్

కంబాలదిన్నే లో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

Select Suryaa Now
కంబాలదిన్నే లో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

పామూరు, మేజర్ న్యూస్ :  నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టును  నేడు జాతికి అంకితం చేస్తన్న  శుభ సందర్భంగా సోమవారం పామూరు మండలంలోని కంబాలదిన్నె గ్రామంలో గ్రామ టిడిపి తెలుగు యువత అధ్యక్షుడు ఏలూరి మాధవరావు (కోటయ్య) ఆధ్వర్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు పాల్గొన్నారు.