సీఎం ఏర్పాట్లను పరిశీలిస్తున్న ప్రధాన కార్యదర్శి
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన సీఎం ప్రధాన కార్యదర్శి
నారాయణ పేట ప్రతినిధి సూర్య న్యూస్
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 4న నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించేందుకు రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను మంగళ వారం ప్రధానకార్యదర్శి శ్రీధర్, కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ డాక్టర్ వినీత్తో కలిసి మద్దూరు పరిసర ప్రాంతాల్లో పర్యటించి వివిధ అభివృద్ధి పనులు, హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు.