బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Mon, Dec 29, 2025, 01:44 PM
గోదావరిఖనిలో నాకాబందీ సమయంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 80 ద్విచక్రవాహనాలు, 6 ఆటోలు, 3 కార్లపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకపోవడం వంటి కారణాలతో జరిమానాలు విధించారు. వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించినట్లు ఏసీపీ M.రమేశ్, సీఐ ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. ఈ తనిఖీలు మరింత కఠినంగా కొనసాగుతాయని డీసీపీ వెల్లడించారు.