BREAKING
ఘనంగా వినాయక చవితి వేడుకలు, నిమజ్జనం.. వైవీయులో టి.ఎన్.ఎస్.ఎఫ్. కోలాహలం. దేశంలో 52కి చేరిన చిరుతల సంఖ్య పాక్-చైనా సరిహద్దు కమిషన్‌కు చట్టబద్ధత లేదు యూఏపీఏ కింద షాజాద్ భట్టి నెట్‌వర్క్‌పై నిషేధం భూటాన్‌లో జైశంకర్ పర్యటన CPSEల రుణ అర్హత, నిధుల సేకరణకు క్రెడిట్ రేటింగ్‌లు కీలకం దిగ్గజ నటుడు అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వర్ధమాన సాంకేతికతలలో భారత్ అగ్రగామిగా నిలవాలి: ప్రధాని మోదీ స్థానిక పోరుకు .. వైసీపీలో రెబల్స్ నిరాశపరిచిన నిర్ణయం: హనుమాన్ అంశ్ తెలుగు వెర్షన్ విడుదల వాయిదా పెట్టుబడి పేరుతో సైబర్ మోసాలు.. తస్మాత్ జాగ్రత్త! హంస వాహనంపై సరస్వతి అమ్మవారి అలంకారంలో శ్రీ మలయప్ప స్వామి ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం ఎలా ఆరోగ్యానికి మేలు? హంస వాహనంపై భక్తులను కటాక్షించిన శ్రీవారు వెళ్లి రావయ్యా గణపయ్య

లింగయ్య కుటుంబాన్ని పరామర్శించిన పొన్నం ప్రభాకర్,ఆకుల నరసన్న పటేల్

Select Suryaa Now
లింగయ్య కుటుంబాన్ని పరామర్శించిన పొన్నం ప్రభాకర్,ఆకుల నరసన్న పటేల్

సూర్య కరీంనగర్ ప్రతినిధి:
కరీంనగర్ కట్టరాంపూర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్, ముదిరాజ్ సంఘం నేత పిట్టల లింగయ్య ముదిరాజ్ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్ మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంతాపం వ్యక్తం చేసి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా, కరీంనగర్ అర్బన్ డీసీసీ అధ్యక్షుడు అంజన్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.