BREAKING
మణిపూర్ సీఎం ఖేమ్‌చంద్ యుమ్నంతో అమెరికా రాయబారి సెర్గియో గోర్ భేటీ ప్రపంచ జీడీపీలో బ్రిక్స్ వాటా 40% పైనే ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం ఊరట.. ఇకపై సులభంగా బ్యాంక్ ఖాతా మార్చుకునే అవకాశం ఒకే వ్యక్తికి రెండు మరణ ధృవీకరణ పత్రాల జారీ 'ఇడుపు కాయితం' సినిమా నుంచి 'శ్రీలత' ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల భారీ మొత్తంలో బాండ్ల విక్రయానికి రిజర్వ్ బ్యాంక్ సన్నాహాలు.. రూ. లక్ష కోట్ల సేకరణే లక్ష్యం! ఢిల్లీ చేరుకున్న ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ పాఠశాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ భారీ నిధులు విద్యార్థుల సౌకర్యాలే ప్రధానం ఎంపీ నిధుల నుంచి మంజూరు చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఢిల్లీ చేరుకున్న ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ‘బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య చట్టం, 2026’ త్వరలోనే గ్లోబల్ ట్రేడ్‌కు ప్రధాన కేంద్రంగా భారత్.. ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం! DNHDD ను 'మినీ ఇండియా'గా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కార్యనిర్వహణ  చైర్మన్ గా ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు వెండితెరపై సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ సందడి.. రెండో అర్ధభాగంలో ట్విస్టులు అదుర్స్! నెల్లూరు ప్రభుత్వ బడులకు ఇంటర్నేషనల్ లుక్: పొంగూరు షరిణి

కార్యనిర్వహణ  చైర్మన్ గా ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు

Select Suryaa Now
కార్యనిర్వహణ  చైర్మన్ గా ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు
 
సూర్య కరీంనగర్ ప్రతినిధి :
 మండలి తాత్కాలిక కార్యనిర్వాహణ  చైర్మన్ గా ఎమ్మెల్సీ భాను ప్రసాదరావుకు అవకాశం దక్కింది. తెలంగాణ శాసన మండలి సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రంలో మోస్ట్ సీనియర్ సభ్యులుగా ఉన్న  ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్ రావు కార్యనిర్వాహణ  చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తానిపర్తి భానుప్రసాద్ రావు కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మొదట కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, 2009లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత గులాబీ పార్టీలో కొనసాగి ఫిబ్రవరి 2023లో శాసనమండలి చీఫ్ విప్‌గా నియమితులయ్యారు. జూలై 2024లో ఆయన తిరిగి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు.