BREAKING
"చేతకాకపోతే తప్పుకోండి" తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్ - ప్రభుత్వ స్కూల్ లో చదివితే ఉచిత టిఫిన్ + పాలు - నవంబర్ 15 నుంచి 33 జిల్లాల్లో అమలు - మెనూలో రాగి జావ! సెప్టెంబర్ 3న థియేటర్లలో రోమాంచకం మొదలు - యూత్ ని ఊపేయడానికి వస్తున్న కొత్త జోడీ! గణేష్ ఉత్సవాలు, కృష్ణాష్టమి పై విద్యుత్ శాఖ దృష్టి సెప్టెంబర్ 24న నాని ప్యారడైజ్ - ఇరుముడి తర్వాత టాలీవుడ్ లో మరో సంచలనం బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండించిన కరణం ప్రహ్లాద్ రావు ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి చర్యలు తీసుకోవాలి మానవీయ కోణంలో సేవలు అందించాలి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య యోధురాలిగా రష్మిక.. ‘మైసా’ రిలీజ్ డేట్ ఫిక్స్ మార్కెట్లో షాక్.. సెన్సెక్స్, నిఫ్టీ డౌన్! ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్.. అసలు కారణం ఇదే! సంగారెడ్డి సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ (ఐసీసీ) లో ఘనంగా సీపీఎస్ విద్రోహ దినం. రేవంత్ సర్కార్ 1000 రోజుల రిపోర్ట్ కార్డు ఫెయిల్ - 6 గ్యారంటీలలో ఒక్కటీ అమలు కాలేదు - బీజేపీ సంచలన ఆరోపణలు చిట్కుల్ కాంగ్రెస్ నేతలు హరీశ్‌రావుతో భేటీ అప్పగించిన పనిని పూర్తి చేయడంలో నాయకుడు ముందుండాలి వర్షాలు కురిపించు ప్రభువా *అమరావతి పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో వర్షాల* కోసంప్రత్యేక ప్రార్థన *సమావేశం ఖర్గేను కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్ - ప్రభుత్వ స్కూల్ లో చదివితే ఉచిత టిఫిన్ + పాలు - నవంబర్ 15 నుంచి 33 జిల్లాల్లో అమలు - మెనూలో రాగి జావ!

Select Suryaa Now
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్ - ప్రభుత్వ స్కూల్ లో చదివితే ఉచిత టిఫిన్ + పాలు - నవంబర్ 15 నుంచి 33 జిల్లాల్లో అమలు - మెనూలో రాగి జావ!

తెలంగాణలో చదువుకునే పిల్లలకు అదిరిపోయే శుభవార్త! ఇకపై ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే ప్రతి ఒక్కరికీ ఉచితంగా అల్పాహారం పెట్టబోతున్నారు.ఈ సూపర్ పథకాన్ని నవంబర్ 15 లోపు 33 జిల్లాల్లో పూర్తిగా అమలు చేయాలని రేవంత్ సర్కార్ టార్గెట్ పెట్టింది. ఉదయాన్నే ఆకలితో బడికి వచ్చే పిల్లల కష్టాలకు ఇక చెక్ పెట్టినట్లే.ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే...
ఇప్పటికే 9 ప్రాంతాల్లోని సెంట్రల్ కిచెన్ల ద్వారా దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం లబ్ధి పొందుతున్నారు.మెనూలో ఏముంది?
పిల్లల ఆరోగ్యం కోసం ప్రభుత్వం స్పెషల్ మెనూ రెడీ చేసింది - వారంలో 3 రోజులు స్వచ్ఛమైన పాలు, మరో 3 రోజులు బలవర్ధకమైన రాగి జావ.ఎంత ఖర్చు పెడుతున్నారు?
ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.299 కోట్లు ఖర్చు చేసి 39 కొత్త భారీ వంటశాలలు నిర్మిస్తోంది. నార్సింగి, ఉప్పల్, సంగారెడ్డి, వరంగల్, హనుమకొండ లాంటి చోట్ల కిచెన్లు ఇప్పటికే రెడీ అయ్యాయి.