సెప్టెంబర్ 3న థియేటర్లలో రోమాంచకం మొదలు - యూత్ ని ఊపేయడానికి వస్తున్న కొత్త జోడీ!
సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఫస్ట్ బాంబ్ - 'రోమాంచకం'. సెప్టెంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.ఇందులో హీరోగా సుమంత్ ప్రభాస్, హీరోయిన్ గా అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్నారు. ఇద్దరూ కొత్తవారే అయినా స్క్రీన్ మీద వారి కెమిస్ట్రీ సూపర్ అంటోంది టీం.అసలు ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ - సందీప్ రెడ్డి వంగా. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' డైరెక్టర్ ఈ సినిమాను తన భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై ప్రెజెంట్ చేస్తున్నారు. వంగా పేరు ఉందంటేనే కంటెంట్ లో కిక్ ఉంటుందని యూత్ లో ఫుల్ బజ్ వచ్చేసింది. ట్రైలర్ చూస్తేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి!