BREAKING
యోధురాలిగా రష్మిక.. ‘మైసా’ రిలీజ్ డేట్ ఫిక్స్ మార్కెట్లో షాక్.. సెన్సెక్స్, నిఫ్టీ డౌన్! ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్.. అసలు కారణం ఇదే! సంగారెడ్డి సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ (ఐసీసీ) లో ఘనంగా సీపీఎస్ విద్రోహ దినం. బీజేపీ ఎటాక్ - చిట్కుల్ కాంగ్రెస్ నేతలు హరీశ్‌రావుతో భేటీ అప్పగించిన పనిని పూర్తి చేయడంలో నాయకుడు ముందుండాలి వర్షాలు కురిపించు ప్రభువా *అమరావతి పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో వర్షాల* కోసంప్రత్యేక ప్రార్థన *సమావేశం ఖర్గేను కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విద్యార్థుల భవిష్యత్‌తో కాంగ్రెస్ సర్కార్ చెలగాటం.. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్! చేవెళ్లలో విద్యార్థుల గళం..! కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌పై హైకోర్టు కీలక తీర్పు.. తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట! ఘనంగా జగ్గా రెడ్డి కుమారుడి వివాహం పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే పట్టుదల అవసరం– కలెక్టర్ ప్రతీక్ జైన్ భారత్ ఆర్థిక వ్యవస్థకు భారీ బూస్ట్.. అంచనాలను మించి దూసుకెళ్లిన GDP వృద్ధి! ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులు వేగవంతం చేయాలి

అప్పగించిన పనిని పూర్తి చేయడంలో నాయకుడు ముందుండాలి

Select Suryaa Now
అప్పగించిన పనిని పూర్తి చేయడంలో నాయకుడు ముందుండాలి

అప్పగించిన పనిని పూర్తి చేయడంలో నాయకుడు ముందుండాలి
గీతం విద్యార్థులకు నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు సూచన.
పటాన్ చెరు: అప్పగించిన పనిని పూర్తి చేయడంలో నాయకుడు ఎల్లప్పుడూ ముందుండాలని కమోడోర్ ఎం. జితేంద్రన్ వీఎస్ఎం అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో కమోడోర్ బి.ఆర్. రాజుతో కలిసి విద్యార్థులకు నాయకత్వం, ఇంజనీరింగ్‌పై అవగాహన కల్పించారు.ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణ అనుభవాలను జితేంద్రన్ వివరించగా, బి.ఆర్. రాజు 1965 యుద్ధ సమయంలో తన నావికాదళ అనుభవాలను పంచుకున్నారు. విద్యార్థులు ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.