BREAKING
అమెరికా ఉత్పత్తులను బహిష్కరిస్తున్న కెనడియన్లు రైతుల భవిష్యత్తుకు ఆర్థిక ధీమా ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితి రూ. 25,000కు పెంపు యుద్ధ నేరాల కేసులో కొసోవో మాజీ అధ్యక్షుడు థాసికి 25 ఏళ్ల జైలు శిక్ష యెమెన్‌పై సౌదీ బాంబుల వర్షం వాయు కాలుష్యంతో ఆత్మహత్యా ఆలోచనల ప్రమాదం ఈయూ తొలి ‘అసోసియేట్ సభ్యదేశం’గా కెనడా జిల్లాలో 4500 గణపతి విగ్రహాలు నిమజ్జనం ఎస్ పి ఆరోగ్యం, విద్య, వాతావరణ రంగాల్లో ఏఐ విప్లవం భారత అభివృద్ధిలో మహారాష్ట్ర పాత్ర ప్రశంసనీయం ‘ఫ్రాంకెన్‌స్టైన్’ను నిర్మించకండి జీ20 సదస్సులో భారత ఇంధన ప్రగతిని వివరించిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ 'ఆశీర్వాద్ కా దీపం' వెలిగించాలి నెట్ జీరో పోర్టల్, నాప్సీసీ డాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పాకిస్థాన్ నౌకాదళం నిర్లక్ష్యంపై భారత్ తీవ్ర ఆగ్రహం

జిల్లాలో 4500 గణపతి విగ్రహాలు నిమజ్జనం ఎస్ పి

Select Suryaa Now
జిల్లాలో 4500 గణపతి విగ్రహాలు నిమజ్జనం  ఎస్ పి

జిల్లాలో 4500 గణనాథులు నిమజ్జనం.. ఎస్పీ క్రాంతి పాటిల్

ఎమ్మిగనూరులో గణేష్ నిమజ్జనాన్ని పర్యవేక్షిస్తున్న ఎస్పి

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి

గణేష్ ఉత్సవాలు భాగంగా మూడవరోజు 4500 గణపతి విగ్రహాలు నిమజ్జనం అవుతున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. బుధవారం ఎమ్మిగనూరులోని తుంగభద్ర దిగువ కాలువ దగ్గర వినాయకుల నిమజ్జనాన్ని ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జిల్లాలో జరుగుతున్న మూడవరోజు వినాయక నిమజ్జనం ఉత్సవంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎమ్మిగనూరులో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా పర్యవేక్షణలో నిమజ్జనం కొనసాగుతుందని తెలిపారు. ఆయన వెంట సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు