బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 16, 2025, 01:58 PM
తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లాలో బంగారం పోయిందని వచ్చిన దంపతుల సంసారంలో మాంత్రికుడు చిచ్చు పెట్టాడు. పోయిన బంగారం ఎవరు ఎత్తుకెళ్లారని మంత్రగాడు సురేష్ గౌడ్ ను రాము అతని భార్య మానస సంప్రదించారు. తరచూ ఈ విషయంలో భార్య మాంత్రికుడుని కలవడంతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో మందలించాడు. ఇతడి అడ్డు తొలగించుకోవాలని మద్యం తాగేందుకు పిలిచి చంపి ఆతర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. పోలిసుల దర్యాప్తులో ఈ ఘటన వెలుగు చూసింది.