BREAKING
కూటమి అక్రమాలకు పులివెందుల,ఒంటిమిట్ట ఎన్నికలే ప్రత్యక్ష నిదర్శనం న్యూఢిల్లీ ప్రకటనను ఏకగ్రీవంగా ఆమోదించిన బ్రిక్స్ కూటమి 'విశేషాధికారాల పిరమిడ్' స్థానంలో 'భాగస్వామ్య వేదిక' రావాలి మట్టి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం రోష్ హషానా సందర్భంగా నెతన్యాహు, యూదు సమాజానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు కడప మేయర్ రేసులో పసుపులేటి గౌతమ్ కుమార్ కిష్టాపూర్ లో బ్రీజా కారు బీభత్సం జాతీయ లోక్ అదాలత్తో త్వరితగతిన కేసుల పరిష్కారం రామేశ్వరం రామనాథస్వామి ఆలయం నేపథ్యంగా బ్రిక్స్ నేతలకు ప్రధాని మోదీ ఆత్మీయ స్వాగతం దోచుకోవడం దాచుకోవడమే జగన్ సిద్ధాంతం పరిపక్వ దశకు బ్రిక్స్ కూటమి భారత్ మండపానికి చేరుకున్న ప్రధాని మోదీ, వ్లాదిమిర్ పుతిన్ కార్యకర్తలకు రక్షణ కవచం నారా లోకేష్. వర్ధమాన రంగాల్లో భారత్-యూఏఈ భాగస్వామ్యం ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థిక వృద్ధి అద్భుతం

తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనాన్ని వెంటనే నిర్మించాలి -కడెం లింగయ్య

Select Suryaa Now
తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనాన్ని వెంటనే నిర్మించాలి -కడెం లింగయ్య

తిరుమలగిరి :- తిరుమలగిరి. మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనం నిర్మానాన్ని వెంటనే నిర్మించాలని  జిఎంపిఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య డిమాండ్ చేశారు. 1987 1988 లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ తిరుమలగిరిలో నిర్మించాలని రైతుల నుండి కొంత భూమి విరాళంగా తీసుకొని జూనియర్ కాలేజీ యజమాన్యానికి రిజిస్ట్రేషన్ చేశారని, 1988లో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా శాఖ మంత్రి సంతోష్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డి  కాలేజీ స్థలంలో శంకుస్థాపన చేశారని అన్నారు. 

 ప్రభుత్వ జూనియర్ కాలేజీ నిర్మించకపోవడం వల్ల అట్టి భూమి అన్యాక్రాంతమవుతున్నది 

 ఆ భూమిలోనే ప్రభుత్వ జూనియర్ కాలేజీ నిర్మించాలని పిల్లల విద్యా భవిష్యత్తుకు తోడ్పడాలని  కోరారు.