BREAKING
విద్యా విజయాలకు మార్గదర్శి.. కదిరి బాబు రంగారావు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుపై కీలక ప్రకటన! కూటమి అక్రమాలకు పులివెందుల,ఒంటిమిట్ట ఎన్నికలే ప్రత్యక్ష నిదర్శనం న్యూఢిల్లీ ప్రకటనను ఏకగ్రీవంగా ఆమోదించిన బ్రిక్స్ కూటమి 'విశేషాధికారాల పిరమిడ్' స్థానంలో 'భాగస్వామ్య వేదిక' రావాలి మట్టి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం రోష్ హషానా సందర్భంగా నెతన్యాహు, యూదు సమాజానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు కడప మేయర్ రేసులో పసుపులేటి గౌతమ్ కుమార్ కిష్టాపూర్ లో బ్రీజా కారు బీభత్సం జాతీయ లోక్ అదాలత్తో త్వరితగతిన కేసుల పరిష్కారం రామేశ్వరం రామనాథస్వామి ఆలయం నేపథ్యంగా బ్రిక్స్ నేతలకు ప్రధాని మోదీ ఆత్మీయ స్వాగతం దోచుకోవడం దాచుకోవడమే జగన్ సిద్ధాంతం పరిపక్వ దశకు బ్రిక్స్ కూటమి భారత్ మండపానికి చేరుకున్న ప్రధాని మోదీ, వ్లాదిమిర్ పుతిన్ కార్యకర్తలకు రక్షణ కవచం నారా లోకేష్.

కిష్టాపూర్ లో బ్రీజా కారు బీభత్సం

Select Suryaa Now
కిష్టాపూర్ లో బ్రీజా కారు బీభత్సం

కిష్టాపూర్‌లో బ్రీజా కారు బీభత్సం

మూడు వాహనాలు ఢీకొని.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు

మేడ్చల్ మేజర్ న్యూస్ ( సెప్టెంబర్ 12): మద్యం మత్తులో ఉన్న ఓ కారు యజమాని నిర్లక్ష్యంగా వాహనం నడిపి మూడు వాహనాలను ఢీకొట్టిన ఘటన కిష్టాపూర్‌లో చోటుచేసుకుంది. మసీద్‌పూర్‌ నుంచి మేడ్చల్‌ వైపు వెళ్తున్న బ్రీజా కారు యజమాని ధీరత్‌ సింగ్‌ మద్యం మత్తులో కారు నడుపుతూ మూడు వాహనాలను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.