BREAKING
ఉద్యోగులకు రెండు డి ఏ లు విడుదల చేయడం పట్ల ఎన్జీవో సంగం నేతలు హర్షం పట్ల టిఎంజెఎఫ్ మహాసభకు బయలుదేరిన తిరుమలగిరి జర్నలిస్టులు. అప్రకటిత కరెంట్ కోతలు. సబ్ స్టేషన్ వద్ద రైతుల ధర్నా వినాయక చవితి వేడుకలు: పూజా సమయం మరియు ముహూర్త విశేషాలు బొప్పారంతో దామన్నకు విడదీయరాని అనుబంధం ఆ అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తా.. బిఆర్ఎస్ సదస్సుకు వేదికైన భారత మండపం ప్రత్యేకతలు ఇవే! సూర్యాపేటకు సుభిక్షం.. వరుణ యాగం*..మార్కెట్ చైర్మన్ కొప్పుల యష్ 'టాక్సిక్' సినిమాపై ఊహించని పరిణామాలు.. వారానికే థియేటర్ల నుంచి తొలగింపు! రౌడీ షీటర్లకు ముందస్తు కౌన్సిలింగ్*.. సూర్యాపేట సిఐ ‘స్పిరిట్’ సినిమా తర్వాతే అసలు విజయం.. నిర్మాత సవాల్ హైదరాబాద్‌లో హైడ్రా ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్.. 1070 ద్వారా ఫిర్యాదుల స్వీకరణ బ్రిక్స్ సమ్మిట్ వేదికగా ట్రంప్ టారిఫ్ హెచ్చరికలపై దేశాల వ్యూహాత్మక మంతనాలు మాధురి రాథోడ్ కేసులో కీలక పరిణామం.. ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్ మంజూరు! జూనియర్ ఉమెన్స్ హాకీ ఆసియా కప్.. ఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత జట్టు! గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు

టిఎంజెఎఫ్ మహాసభకు బయలుదేరిన తిరుమలగిరి జర్నలిస్టులు.

Select Suryaa Now
టిఎంజెఎఫ్ మహాసభకు బయలుదేరిన తిరుమలగిరి జర్నలిస్టులు.

తిరుమలగిరి:- హైదరాబాద్‌లోని కోఠి బీసీసీఈ భవన్‌లో నిర్వహించనున్న తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం  రాష్ట్ర 3వ మహాసభలకు తిరుమలగిరి మండల కమిటీ జర్నలిస్టులు బయలుదేరారు. ఈ సందర్భంగా టిఎంజెఎఫ్ రాష్ట్ర నాయకులు కళాశ్రీ ప్రవీణ్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు,అక్రమాలపై పోరాడుతున్న జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం నిరంతరం ఉద్యమిస్తూ పోరాటాలు సాగిస్తోందన్నారు.మండల అధ్యక్షుడు బాకి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నిర్మాళ్ల బాలకృష్ణ,దర్శనం శేఖర్, జోసెఫ్ ఉన్నారు.