BREAKING
టిఎంజెఎఫ్ మహాసభకు బయలుదేరిన తిరుమలగిరి జర్నలిస్టులు. అప్రకటిత కరెంట్ కోతలు. సబ్ స్టేషన్ వద్ద రైతుల ధర్నా వినాయక చవితి వేడుకలు: పూజా సమయం మరియు ముహూర్త విశేషాలు బొప్పారంతో దామన్నకు విడదీయరాని అనుబంధం ఆ అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తా.. బిఆర్ఎస్ సదస్సుకు వేదికైన భారత మండపం ప్రత్యేకతలు ఇవే! సూర్యాపేటకు సుభిక్షం.. వరుణ యాగం*..మార్కెట్ చైర్మన్ కొప్పుల యష్ 'టాక్సిక్' సినిమాపై ఊహించని పరిణామాలు.. వారానికే థియేటర్ల నుంచి తొలగింపు! రౌడీ షీటర్లకు ముందస్తు కౌన్సిలింగ్*.. సూర్యాపేట సిఐ ‘స్పిరిట్’ సినిమా తర్వాతే అసలు విజయం.. నిర్మాత సవాల్ హైదరాబాద్‌లో హైడ్రా ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్.. 1070 ద్వారా ఫిర్యాదుల స్వీకరణ బ్రిక్స్ సమ్మిట్ వేదికగా ట్రంప్ టారిఫ్ హెచ్చరికలపై దేశాల వ్యూహాత్మక మంతనాలు మాధురి రాథోడ్ కేసులో కీలక పరిణామం.. ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్ మంజూరు! జూనియర్ ఉమెన్స్ హాకీ ఆసియా కప్.. ఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత జట్టు! గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు ప్రకృతి హితమే పండుగల పరమార్థం.. మట్టి గణపతులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

బొప్పారంతో దామన్నకు విడదీయరాని అనుబంధం ఆ అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తా..

Select Suryaa Now
బొప్పారంతో దామన్నకు  విడదీయరాని అనుబంధం ఆ అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తా..

 ఆత్మకూర్(ఎస్) మండలంలోని బొప్పారం గ్రామంలో ఏలేటి భిక్షం రెడ్డి–మల్లమ్మ జ్ఞాపకార్థం రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్‌ను ఘనంగా ప్రారంభించారు.  సేవా కార్యక్రమానికి ఏలేటి ఉపేందర్ రెడ్డి–రేణుక రెడ్డి, వెంకట్ రెడ్డి–గాయత్రి, హర్విక రెడ్డి దాతలుగా ముందుకు వచ్చి ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందించేందుకు సహకరించడం అభినందనీయమని పేర్కొన్నారు.