BREAKING
మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’ నుంచి క్రేజీ అప్‌డేట్.. త్వరలోనే టీజర్ విడుదల! *బ్యాంకులు పనిచేసేది మంగళవారం నాడే* మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం: పినాకిల్ విద్యాసంస్థల అధినేత మదార ఘనంగా శ్రీ గణేశ్ దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు 14 నుంచి 25 వరకు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల,ఎమ్మెల్సీల అరాచకానికి నిరసనగా డిసిసి అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ధర్నా. గణేష్ నవరాత్రి వేడుకలకు పోలీసుల సూచనలు మండప నిర్వాహకులు ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించాలి: సీపీ గౌష్ ఆలం, ఐపీఎస్ అభివృద్ధి అందరికీ... నష్టం మాకా.? మిడ్ మానేరు ప్రాజెక్టు నుండి కుడి కాలువ ద్వారా నీటి విడుదలకు రైతులు రాస్తా రోకో సీఎం నియోజకవర్గంలో అధికారుల తీరు ఇదేనా...? మహిళా రైతులకు పెరటి తోటల పెంపకం పై శిక్షణ ప్రైవేట్ స్కూల్ హెచ్ఎంపై పొక్సో కేసు సూర్య ఆసుపత్రి రిజిస్ట్రేషన్ రద్దు.. ...ఉత్తర్వులు ఇచ్చిన ఉప వైద్యాధికారి.. విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేదని సబ్ స్టేషన్ ను ముట్టడించిన రైతులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు

సీఎం నియోజకవర్గంలో అధికారుల తీరు ఇదేనా...?

Select Suryaa Now
సీఎం నియోజకవర్గంలో అధికారుల తీరు ఇదేనా...?

సీఎం నియోజకవర్గంలో అధికారుల తీరు ఇదేనా..?

12 గంటలు దాటినా తహసీల్దార్ కార్యాలయంలో కనిపించని అధికారులు

దౌల్తాబాద్,మేజర్ న్యూస్: సీఎం నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలంలో అధికారుల సమయపాలనపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలు దాటినా తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం వచ్చిన ప్రజలు గంటల తరబడి కార్యాలయం వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది. సీఎం నియోజకవర్గంలోనే అధికారుల పరిస్థితి ఇలా ఉంటే ప్రజల సమస్యలను ఎవరు పరిష్కరిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.