BREAKING
శివ సాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోండి మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపం వెంకటేశ్‌ ‘ఆదర్శ కుటుంబం’ నుంచి క్రేజీ అప్‌డేట్.. త్వరలోనే టీజర్ విడుదల! *బ్యాంకులు పనిచేసేది మంగళవారం నాడే* మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం: పినాకిల్ విద్యాసంస్థల అధినేత మదార ఘనంగా శ్రీ గణేశ్ దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు 14 నుంచి 25 వరకు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల,ఎమ్మెల్సీల అరాచకానికి నిరసనగా డిసిసి అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ధర్నా. గణేష్ నవరాత్రి వేడుకలకు పోలీసుల సూచనలు మండప నిర్వాహకులు ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించాలి: సీపీ గౌష్ ఆలం, ఐపీఎస్ అభివృద్ధి అందరికీ... నష్టం మాకా.? మిడ్ మానేరు ప్రాజెక్టు నుండి కుడి కాలువ ద్వారా నీటి విడుదలకు రైతులు రాస్తా రోకో సీఎం నియోజకవర్గంలో అధికారుల తీరు ఇదేనా...? మహిళా రైతులకు పెరటి తోటల పెంపకం పై శిక్షణ ప్రైవేట్ స్కూల్ హెచ్ఎంపై పొక్సో కేసు సూర్య ఆసుపత్రి రిజిస్ట్రేషన్ రద్దు.. ...ఉత్తర్వులు ఇచ్చిన ఉప వైద్యాధికారి.. విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేదని సబ్ స్టేషన్ ను ముట్టడించిన రైతులు

మిడ్ మానేరు ప్రాజెక్టు నుండి కుడి కాలువ ద్వారా నీటి విడుదలకు రైతులు రాస్తా రోకో

Select Suryaa Now
మిడ్ మానేరు ప్రాజెక్టు నుండి కుడి కాలువ ద్వారా నీటి విడుదలకు రైతులు రాస్తా రోకో

.

సూర్య. ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల పరిధిలోని మిడ్ మానేరు ప్రాజెక్టు నుండి కుడి కాలువ ద్వారా పంటలకు నీటిని వదలాలని ఇల్లంతకుంట మండలం గాలిపల్లి, తాళ్లపల్లి, జవారిపేట రైతులు గాలిపల్లి -ఇల్లంతకుంట కు కాలువ బ్రిడ్జి పై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ వర్ష కాలం లోనే పంటలు ఎండిపోయే ప్రమాదం వుందని, నెలలో 2,3 సార్లు నీటిని విడుదల చేస్తే భూగర్భజలాలు పెరిగే అవకాశం వుంటుందని తెలిపారు. విషయం తెలుసుకున్న ఇల్లంతకుంట ఎస్సై ఉపేంద్ర చారి రైతులతో మాట్లాడారు. సంబంధిత అధికారులు రాస్తారోకో చేస్తున్న రైతులతో ఇరిగేషన్ డి ఇ వేగ్గలం సూర్య ప్రకాష్ మాట్లాడుతూ రైతుల సమస్యను ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదించి సమస్య కు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం తో ధర్నా ను విరమించారు.లేని యెడల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు సిద్ధంగా ఉంటామని తేల్చి చెపుతున్నారు హెచ్చరించారు. సర్పంచ్ బద్దం శేఖర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సాగు నీరందించాలని కోరారు.