BREAKING
Huawei సంచలనం - నేడే ఒకేసారి 5 కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ - Watch GT 7 నుండి MatePad Pro వరకు - Munich లో Chase The Wild ఈవెంట్ లైవ్! కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం యూటర్న్? రంగంలోకి అగ్రనేతలు! కాంగ్రెస్ ‘1000 రోజుల విఫల పాలన’పై ఉధృతమైన బీఆర్ఎస్ నిరసనలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ ఛార్జ్‌షీట్: హరీశ్ రావు తీవ్ర ధ్వజం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ నెరవేరిన ఉత్తరాంధ్ర వాసుల కల ..తరలి వచ్చిన గోదారమ్మ నేడు లాచనంగా జలాలు విడుదల చేయనున్న చంద్ర బాబు భూభారతి రీ-సర్వేపై అవగాహన సదస్సు మొగల్తూరులో సీఎం చంద్రబాబు పర్యటన: మత్స్యకారులతో మమేకమై పింఛన్ల పంపిణీ Google షాకింగ్ డెసిషన్ - 8 ఏళ్ల Google Assistant క్లోజ్ - సెప్టెంబర్ 4 నుండి శాశ్వతంగా బంద్ - ఇక అన్ని ఫోన్లలో Gemini యే! Apple కంపెనీలో ఊహించని బిగ్ షాక్ - టాప్ పదవిలో భారీ మార్పు! కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు షాక్: రూ. 9.50 పెరిగిన సిలిండర్ ధర.. కొత్త రేట్లు ఇవే! దుల్కర్ ఐ యామ్ గేమ్ సెప్టెంబర్ 3న రిలీజ్ - రోమాంచకంతో బిగ్ క్లాష్! రామాయంపేటలో రెండు ప్రెస్‌క్లబ్‌ల రద్దు త్వరలో పారదర్శకంగా ఎన్నికలు నేపాల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు

భూభారతి రీ-సర్వేపై అవగాహన సదస్సు

Select Suryaa Now
భూభారతి రీ-సర్వేపై అవగాహన సదస్సు

 

బొంరాస్‌పేట్, దుద్యాల్ మేజర్ న్యూస్: దుద్యాల్ మండలం హంసన్‌పల్లి గ్రామంలో బుధవారం భూభారతి రీ-సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించారు. సర్వేయర్ మధుసూదన్, ఎమ్మార్వో కిషన్ నాయక్‌తో కలిసి మండల అధ్యక్షుడు శేఖర్ ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేసి రైతులకు రీ-సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ల్యాండ్ సర్వే రికార్డుల ఏడీఏ మధుసూదన్ మాట్లాడుతూ భూభారతి రీ-సర్వే విధానం, భూముల కొలతలు, రికార్డుల నమోదు తదితర అంశాలను రైతులకు వివరించారు. రీ-సర్వే ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహిస్తామని తెలిపారు.రైతులు తమ భూములకు సంబంధించిన రికార్డులు, వివరాలను ముందుగా పరిశీలించుకోవాలని, సర్వే నిర్వహించే సమయంలో అధికారులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. భూములకు సంబంధించిన సమస్యలు, అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.