BREAKING
డివిపల్లిలో రేపు ఉచిత వైద్య శిబిరం అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్.. అందరూ కట్టుబడి ఉండాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాగుంటపై నోరుపారేసుకుంటే సహించేది లేదు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బిఆర్ఎస్ నిరంతర పోరాటం 'రోమాంచకం' థియేటర్లలో సందడి చేస్తోంది: యూత్ కంటెంట్‌తో నేడు ప్రేక్షకుల ముందుకు! వెలిగొండపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదు ప్రేమనే ఊరిలో’ చిత్రం నుంచి ఆకట్టుకుంటున్న ‘ఏరై పారే హృదయం’ గీతం.. విడుదల చేసిన డా. సీహెచ్. ప్రీతిరెడ్డి! ఘనంగా "జయహో రామానుజ" సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్.. అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్! నేడు అనుచరులతో కొండా సురేఖ భేటీ.. Toxic Box Office Collection Day 8: మొదటి వారం ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోయిన యాష్ సినిమా నీటి వివాదం.. యోగీ ప్రభుత్వ వేధింపులకు ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ రాజీనామా? హోండా నుంచి 10 కొత్త టూవీలర్లు: రెబెల్ క్రూయిజర్లు, ADV 160, QC3 ఈవీ స్కూటర్ ఆవిష్కరణ మధ్యమానేరు జలాశయం నుండి కాలువ ద్వారా సాగుకోసం నీటిని విడుదలకై రైతుల రాస్తారోకో. జైలు ఖైదీకి ప్రత్యేక గది.. అధికారిణిపై బదిలీ వేటు, అసలేం జరిగిందంటే? శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ సీఈఓగా జితేంద్ర మిశ్రా నియామకంపై ఎన్.రామచందర్ రావు హర్షం

డివిపల్లిలో రేపు ఉచిత వైద్య శిబిరం

Select Suryaa Now
డివిపల్లిలో రేపు ఉచిత వైద్య శిబిరం

డివిపల్లిలో రేపు ఉచిత వైద్య శిబిరం

  • ఎముకలు, కీళ్ల సమస్యలకు వైద్య పరీక్షలు
  • డాక్టర్ మల్లికార్జున రెడ్డి

సూర్య ప్రతినిధి,పామూరు : 

పామూరు మండలంలోని డివిపల్లి గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు రవణమ్మ మెమోరియల్ మల్లికార్జున రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి తెలిపారు. ఈ శిబిరంలో ఎముకలు, కీళ్ల సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ మల్లికార్జున రెడ్డి కోరారు.