BREAKING
హోండా నుంచి 10 కొత్త టూవీలర్లు: రెబెల్ క్రూయిజర్లు, ADV 160, QC3 ఈవీ స్కూటర్ ఆవిష్కరణ మధ్యమానేరు జలాశయం నుండి కాలువ ద్వారా సాగుకోసం నీటిని విడుదలకై రైతుల రాస్తారోకో. జైలు ఖైదీకి ప్రత్యేక గది.. అధికారిణిపై బదిలీ వేటు, అసలేం జరిగిందంటే? శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ సీఈఓగా జితేంద్ర మిశ్రా నియామకంపై ఎన్.రామచందర్ రావు హర్షం భారత్-బెల్జియం రక్షణ మంత్రుల ద్వైపాక్షిక చర్చలు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు గాయపడిన ఎస్ఎఫ్ఐ నేతను పరామర్శించిన పినరయి విజయన్ చెన్నైలో 'ఒలింపిక్ సిటీ', 'మోటార్ స్పోర్ట్స్ సిటీ' HYDRAAకు హైకోర్టులో ఊరట.. కమిషనర్ ఏ.వి. రంగనాథ్ తొలగింపుపై సింగిల్ జడ్జి ఆదేశాలకు తాత్కాలిక బ్రేక్ వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ స్థిరనివాసులు, సైన్యం దాడి గంభీర్‌కు నచ్చిన ఆటగాళ్లకు మళ్లీ ఛాన్స్.. టీమ్ ఎంపికపై బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు గుజరాతీ సంగీత దిగ్గజం గౌరంగ్ వ్యాస్ కన్నుమూత: ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం గ్లోబల్ మార్కెట్లలో ఆటో విడిభాగాల పరిశ్రమ విస్తరించాలి సానుకూల ప్రపంచ సంకేతాలతో లాభాల్లో ప్రారంభమైన భారత మార్కెట్లు ప్రజాస్వామ్యానికి 'బూత్ స్థాయి అధికారులు' కీలక స్తంభాలు

మధ్యమానేరు జలాశయం నుండి కాలువ ద్వారా సాగుకోసం నీటిని విడుదలకై రైతుల రాస్తారోకో.

Select Suryaa Now
మధ్యమానేరు జలాశయం నుండి కాలువ ద్వారా సాగుకోసం నీటిని విడుదలకై రైతుల రాస్తారోకో.

 

సూర్య.ఇల్లంతకుంట.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల పరిధిలోగల మిడ్ మానేరు జలాశయం నుండి కుడి కాలువ ద్వారా సాగునీటి కోసం నీటిని వదలాలని డిమాండ్ చేస్తూ ఇల్లంతకుంట -కరీంనగర్ వెళ్లే రహదారిలోని వంతడ్పుల బ్రీడ్జీ పై రోడ్డు పై రైతులు బైటాయించి రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి వుంటే వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొరవ చూపి సాగునీరాందేలా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో వల్లంపట్ల, వంతడుపుల, కిష్టారావుపల్లే, గాలిపల్లి, తో పాటు పలు గ్రామాల రైతులున్నారు.