దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 02:24 PM
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ శివారు మాస్ కుంటలోని శ్రీ ఆంజనేయ స్వామి సహిత శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో గురువారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విఘ్నేశ్వర పూజ మండపారాధనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శ్రీ స్వామివారికి రుద్ర సూక్తము మన్యసూక్త పారాయణముతో చతుర్దశ 14 రకాల ద్రవ్యాలు ఫల పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.