దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 02:17 PM
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని వివేక్ నగర్ హనుమాన్ టెంపుల్ లో గురువారం ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆయన వెంట యువ నాయకుడు ముఠా జై సింహ, డివిజన్ అధ్యక్షుడు ఎం రాకేష్ కుమార్, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, ఆలయ చైర్మన్ జానకి సుధాకర్, రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, శ్రీకాంత్, సత్యనారాయణ, శ్రీధర్ రెడ్డి, పద్మ, సుధాకర్ గుప్తా, రవి, తదితరులు పాల్గొన్నారు.