దేవాలయ నిర్మాణానికి లక్ష 50 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
Wed, Jun 25, 2025, 08:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 12:40 PM
యుఐ కేసుల పరిష్కారంలో మహబూబ్ నగర్ రూరల్ ఎస్ఐ విజయ్ కుమార్ కు రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం లభించింది. హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ చేతుల మీదుగా బుధవారం ప్రశంసా పత్రాన్ని విజయకుమార్ అందుకున్నారు. ఎస్ఐ ని మహబూబ్ నగర్ ఎస్ఐ విజయ్ కుమార్ జిల్లా ఎస్పి డి. జానకి అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరింత మెరుగ్గా పనిచేయాలని సూచించారు.