telanagana
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
సూర్య కరీంనగర్ ప్రతినిధి:
కరీంనగర్ పట్టణంలోని హిందూపూర్ కాలనీకి చెందిన ముత్యాల భరత సింహారెడ్డి (35) అనే వ్యక్తి ఇబ్బందుల కారణంగా బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కరీంనగర్ రెండో పట్టణ సీఐ సృజన్ రెడ్డి

ఒక ప్రకటనలో తెలిపారు
ఒక ప్రకటనలో తెలిపారు