BREAKING
అక్రమంగా తరలిస్తున్న మట్టి తిప్పర్ల పట్టివేత ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య విద్యార్థి అదృశ్యం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్స్ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి సర్పంచ్ కాదు నిజమైన ప్రజాసేవకురాలు సెప్టెంబర్ 4 నుంచి ఓటీటీలో మ్యూజికల్ డ్రామా 'జగమే సంగీతం' 7 పి.ఎం. ప్రొడక్షన్స్ కొత్త సినిమా 'ఇ.ఎం.ఐ' పూజా కార్యక్రమాలతో ప్రారంభం! 278 మంది లబ్ధిదారులకు రూ.1.39 కోట్లు పంపిణీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 వచ్చేస్తోంది.. సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా షో ప్రారంభం! 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు నిర్వహించాలి రవితేజ ‘ఇరుముడి’కి బాక్సాఫీస్ షేక్.. జనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా సెన్సేషన్! సుడిగాలి సుధీర్ ‘GOAT’.. సెప్టెంబర్ 11న థియేటర్లలో యాక్షన్ కామెడీ దుమ్మురేపనున్నాడా? కార్తీ ‘సర్దార్ 2’.. సెప్టెంబర్ 10న థియేటర్లలో స్పై యాక్షన్ ధమాకా! కాంగ్రెస్ పార్టీ హామీల మోసాలపై.. బిఆర్ఎస్ పోరుబాట మ్యాజిక్కా.... మజాకానా పుష్పక విమానాన్ని తలపిస్తున్న టాటా మ్యాజిక్ లు

అక్రమంగా తరలిస్తున్న మట్టి తిప్పర్ల పట్టివేత

Select Suryaa Now
అక్రమంగా తరలిస్తున్న మట్టి తిప్పర్ల పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న మట్టి తిప్పర్ల పట్టివేత

శివంపేట్ : శివంపేట్ మండలం పరిధిలోని దంతాన్పల్లి గ్రామ శివారులోని దేవుని చెరువు నుంచి అక్రమంగా అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న 4 టిప్పర్లను పట్టుకున్నట్లు ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు  వివరాలు ఇలా ఉన్నాయి.. దంతాన్పల్లి శివారులో దేవుని చెరువు నుంచి నలుగురు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మట్టిబండ్లు కనిపించాయి.  దీంతో టిప్పర్ డ్రైవర్ పట్టుకొని విచారించగా తూప్రాన్ మండలం నాగాలపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సూచనల మేరకు తాము తూప్రాన్ కు మట్టిని తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏఎస్ఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు తీసుకొని దర్యాప్తు చేర్పడుతున్నట్టు ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు. పట్టుకున్న టిప్పర్లను సీజ్ చేసి శివంపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించి నిందితులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.