BREAKING
ఇరాన్ ద్వీపంపై దాడి ఏఐ వీడియోను పంచుకున్న ట్రంప్ రష్యా, చైనా రథసారథుల కీలక భేటీ నేపాల్ వరదల్లో చిక్కుకున్న కన్నడిగులు సెప్టెంబర్ 19 లోగా ఓటరు జాబితా సవరణ ముగ్గురు భారత రాయబారులతో సీఎం పుష్కర్ సింగ్ ధామి భేటీ లోతైన సముద్ర సహాయక సామర్థ్యాలకు కొత్త బలగం వాణిజ్యం, శాంతి యత్నాలపై చర్చలు అర్మేనియా ప్రధాని నికోల్ పాషిన్యన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ 'ఆపరేషన్ తుఫాన్'పై రాజకీయ రంగు పులమకూడదు రసువాలో కన్నీటి దృశ్యాలు, మృతదేహాల తరలింపు 22A నిషేధిత భూముల జాబితాపై సిద్దిపేటలో బిజెపి ధర్నా సోన్ నదీ జలాల వివాదానికి తెర భారత వృద్ధి పరుగు Q1లో 7.8 శాతానికి చేరిన రియల్ జీడీపీ నేపాల్‌లో భారత సొరంగ సహాయక బృందం కాంగ్రెస్ ప్రభుత్వంలో పేరుకే మంత్రులు

సెప్టెంబర్ 19 లోగా ఓటరు జాబితా సవరణ

Select Suryaa Now
సెప్టెంబర్ 19 లోగా ఓటరు జాబితా సవరణ

జిల్లా కలెక్టర్ దీపక్ తివారి 

వికారాబా జిల్లాప్రతినిధి , మేజర్ న్యూస్ (ఆగస్టు 31): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. అనామలీస్, నాన్‌-మ్యాపింగ్ ఓటర్లకు సంబంధించిన పత్రాలను హియరింగ్‌కు ముందే బీఎల్‌వోలు యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. హియరింగ్‌కు హాజరైన ఓటర్లు, అధికారుల గ్రూప్ ఫొటో, హాజరు పట్టికను కూడా యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రక్రియను సెప్టెంబర్ 19లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్‌ఓ స్వర్ణలత, జడ్పీ సీఈఓ సుధీర్, ఎన్నికల విభాగం అధికారి నెమత్ హాలీ తదితరులు పాల్గొన్నారు.