ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని
ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని తాసిల్దార్ కార్యాలయంలో వినతి.
పెద్ద శంకరంపేట్..విద్యార్థులకు ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని సోమవారం పెద్ద శంకరాపేట తాసిల్దార్ కార్యాలయంలో ఏబీవీపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ దినేష్ సభ్యుడు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు బకాయిలు ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ డబ్బులను వెంటనే చెల్లించాలన్నారు. విద్యార్థులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు గణేష్ శ్రీధర్ అజయ్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు..