BREAKING
నేపాల్ వరదల్లో చిక్కుకున్న కన్నడిగులు సెప్టెంబర్ 19 లోగా ఓటరు జాబితా సవరణ ముగ్గురు భారత రాయబారులతో సీఎం పుష్కర్ సింగ్ ధామి భేటీ లోతైన సముద్ర సహాయక సామర్థ్యాలకు కొత్త బలగం వాణిజ్యం, శాంతి యత్నాలపై చర్చలు అర్మేనియా ప్రధాని నికోల్ పాషిన్యన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ 'ఆపరేషన్ తుఫాన్'పై రాజకీయ రంగు పులమకూడదు రసువాలో కన్నీటి దృశ్యాలు, మృతదేహాల తరలింపు 22A నిషేధిత భూముల జాబితాపై సిద్దిపేటలో బిజెపి ధర్నా సోన్ నదీ జలాల వివాదానికి తెర భారత వృద్ధి పరుగు Q1లో 7.8 శాతానికి చేరిన రియల్ జీడీపీ నేపాల్‌లో భారత సొరంగ సహాయక బృందం కాంగ్రెస్ ప్రభుత్వంలో పేరుకే మంత్రులు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజల అండగా ' సమరభేరి' ...ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రోడ్డు కోసం.. బీఆర్‌ఎస్‌ పాదయాత్ర..

కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజల అండగా ' సమరభేరి' ...ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

Select Suryaa Now
కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజల అండగా ' సమరభేరి' ...ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

సూర్య, హుజురాబాద్.

అలవి కాని వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు పాలన తో ఇబ్బందులు పడుతున్న విసిగిపోయిన ప్రజలకు అండగా మేమున్నామంటూ బి.ఆర్.ఎస్. సమరభేరి చేపడుతుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం హుజూరాబాద్ లో ఆయన మాట్లాడుతూ....
తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దానిని నిరసిస్తూ వారం రోజులపాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రోజుకు ఒక నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 2 నుండి 8 వరకు ప్రతిరోజు ఒక అంశంపై నిరసన కార్యక్రమాలు చివరి రోజున జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీపై  ప్రజల  అసంతృప్తిని ఈ సమరభేరి ద్వారా తెలంగాణ ప్రజలకు తేటతెల్లo చేస్తామని అన్నారు.