BREAKING
సింగరేణి నుంచి బంగారు వేటకు బిగ్ ప్లాన్.. హట్టి గోల్డ్ మైన్స్‌తో జాయింట్ వెంచర్‌పై ఫోకస్! LoC సమీపంలో అనుమానాస్పద డ్రోన్ల కదలికలు.. అప్రమత్తమైన భద్రతా బలగాలు లక్షెట్టిపేట కేంద్రంగా జనసేన బలోపేతానికి కార్యాచరణ శాతవాహన విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో MCAలో స్పాట్ అడ్మిషన్లు సెప్టెంబర్‌లో సదరం శిబిరాలు క్రీడలతో మానసిక ఉల్లాసం.. శారీరక దారుఢ్యం ఓటరు జాబితాపై రీ-వెరిఫికేషన్.. హైదరాబాద్‌లో ఇక రాత్రివేళ ప్రయాణం ఈజీ.. నైట్ బస్సులకు గ్రీన్ సిగ్నల్! ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వెంటిలేటర్ అంబులెన్స్ సేవలు ప్రారంభం రసాయన శాస్త్రంలో కిరణ్ కుమార్ కు పీహెచ్.డీ.... దేశవ్యాప్తంగా నేడు జాతీయ క్రీడా దినోత్సవం.. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళి! J అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి చార్మినార్ బస్‌స్టాండ్‌ వద్ద తెల్లవారుజామున మంటలు.. అసలేం జరిగిందంటే? డంప్‌యార్డ్‌ను వెంటనే తరలించాలి కొండాపూర్‌లో డిజిటల్ క్రాప్ సర్వే

సెప్టెంబర్‌లో సదరం శిబిరాలు

Select Suryaa Now
సెప్టెంబర్‌లో సదరం శిబిరాలు

సూర్య  రాజన్న సిరిసిల్ల ఆగస్టు 29: రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సెప్టెంబర్ 2026లో దివ్యాంగుల కోసం సదరం శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. కంటిచూపు, వినికిడి, మానసిక, ఆర్థో తదితర వైకల్యాలకు సంబంధించి నిర్ణీత తేదీల్లో శిబిరాలు జరుగనున్నాయి.

శిబిరాలకు హాజరయ్యే దివ్యాంగులు మెడికల్ డాక్యుమెంట్లు, ఎక్స్‌రేలు, UDID దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఫోన్ నంబర్ వెంట తీసుకురావాలని సూచించారు. ఉదయం 9 గంటలకు శిబిరానికి హాజరుకావాలని తెలిపారు. శిబిరాల తేదీలకు సంబంధించి మండల అభివృద్ధి అధికారులు, సిరిసిల్ల–వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ప్రజలకు సమాచారం అందించాలని కోరారు.