BREAKING
సెప్టెంబర్ 2027 నాటికి నూటికి నూరు శాతం అక్షరాస్యతే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక ఘనంగా సూర్య అధినేత జన్మదిన వేడుకలు గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకుందాం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలపై ప్రత్యేక కమిటీ టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ విడుదల ప్రభుత్వ భూమి వినియోగంపై వివాదం మెడికల్ హిస్టరీలో అరుదైన రికార్డు.. కిడ్నీలు లేకుండా 271 రోజులు జీవితం హనుమాన్ అంశ్‌ గ్లోబల్ రిలీజ్: అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించనున్న హోంబలే ఫిలిమ్స్ ఆధ్యాత్మిక దృశ్యకావ్యం కట్టంగూర్‌లో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ది మేజిక్ ఫరవే ట్రీ మీర్జాపూర్: ది మూవీ కరీంనగర్‌లో విశ్వ బేకరీలో అగ్ని ప్రమాదం రూపొందిన సరికొత్త రికార్డు: జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా నింగిలోకి ఇస్రో 'ఈవోఎస్-05' ఉపగ్రహం కరీంనగర్‌లో 1000 రోజుల ప్రజా పాలన సంబరాలు పల్లవి మోడల్ స్కూల్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకుందాం

Select Suryaa Now
గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకుందాం

గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకుందాం 
బొల్లారం డివిజన్ సిఐ సుధీర్ కుమార్

జిన్నారం : బొల్లారం డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో  సీఐ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో  శుక్రవారం పీస్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఫీస్ కమిటీ సమావేశంలో  సిఐ సుధీర్ కుమార్ మాట్లాడుతూ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో మండపాల ఏర్పాటుకు అనుమతులు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద విద్యుత్ కనెక్షన్లు సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. మండపాల పర్యవేక్షణ ఉండాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు సహకరించాలన్నారు. పోలీస్, విద్యుత్, డివిజన్ శాఖల అధికారులు సిబ్బంది సహాయంతో ఉత్సవాలను జయప్రదంగా జరుపుకునేలా నిర్వాహకులు ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలన్నారు. నిమజ్జన కార్యక్రమానికి డివిజన్ యంత్రాంగం అన్ని విధాల సహకరిస్తుందని సిఐ సుధీర్ కుమార్ వివరించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ఏ ఎస్ ఐ పుండరీకం , ఎస్ ఐ అక్షిత రెడ్డి , పోలీస్ సిబ్బంది, కాజిపల్లి మాజీ సర్పంచ్ నవీన్, సత్యనారాయణ, కమిటీ సభ్యులు , స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.