BREAKING
మీర్జాపూర్: ది మూవీ కరీంనగర్‌లో విశ్వ బేకరీలో అగ్ని ప్రమాదం రూపొందిన సరికొత్త రికార్డు: జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా నింగిలోకి ఇస్రో 'ఈవోఎస్-05' ఉపగ్రహం కరీంనగర్‌లో 1000 రోజుల ప్రజా పాలన సంబరాలు పల్లవి మోడల్ స్కూల్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు రెయిన్ బో పాఠశాలలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు విజయం కంటే వైఫల్యమే ఎక్కువ నేర్పిస్తుంది రూపాయి సరికొత్త రికవరీ: డాలర్‌తో మారకపు విలువ రూ.94.48కి చేరిక చెన్నైలో అట్టహాసంగా 'ఒలింపిక్ సిటీ'.. తమిళనాడు సర్కార్ సంచలన ప్రకటన! కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన అద్భుత పాలనగా ప్రజల గుర్తింపు. స్టాక్ మార్కెట్ ముగింపు: 76,152 వద్ద సెన్సెక్స్ స్వల్ప నష్టంతో క్లోజ్ హామీలు అమలు చేయని ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వంటా వార్పు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కన్నా ఉద్యోగుల భద్రతే మా ప్రధాన లక్ష్యం: సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి డ్రైనేజీని వ్యవస్థను మెరుగుపరచాలి. కమల్ హాసన్ - ఎస్.యు. అరుణ్ కుమార్ క్రేజీ కాంబో.. ఇంటెన్స్ లుక్‌తో వైరల్ అవుతున్న 'ఆర్‌కేఎఫ్‌ఐ' కొత్త ప్రాజెక్ట్!

కరీంనగర్‌లో 1000 రోజుల ప్రజా పాలన సంబరాలు

Select Suryaa Now
కరీంనగర్‌లో 1000 రోజుల ప్రజా పాలన సంబరాలు

సూర్య కరీంనగర్ ప్రతినిధి 

కరీంనగర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో 1000 రోజుల ప్రజా పాలన సంబరాలను ఘనంగా నిర్వహించి, ఇందిరా చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు.కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా పాలనలో సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో మార్పు వస్తోందన్నారు. ప్రజల గడప వద్దకు పాలన చేరిందని, కరీంనగర్‌ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఆకుల నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు వెలిచాల రాజేందర్ రావు, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, పురుమల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.