BREAKING
కరువు మండలాలను వెంటనే ప్రకటించి రైతులకు న్యాయం చేయాలి జగన్‌ కుటుంబానికి కేటీఆర్‌ ఆర్థిక భరోసా పూర్తికాకముందే కోట్ పల్లి ప్రాజెక్టు కాలువలకు బీటలు..! రాష్ట్రంలోనే మొదటి స్థానం…మోడల్ గ్రామంగా జి.భీమవరం. వంతెన శితిలాల్లో.. దొంగలు పడ్డారు సౌదీ, హౌతీల మధ్య తీవ్రమైన దాడులు అమెరికా, ఇరాన్‌ల నేరాలపై ఆధారాలు లభ్యం 30 లక్షల మంది నమోదుతో ‘పీఎం విశ్వకర్మ’ మూడేళ్లు పూర్తి అసంక్రమిత వ్యాధులపై ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చట్టానికి న్యూజిలాండ్ పార్లమెంట్ ఆమోదం అఫ్గానిస్థాన్‌పై భారత్ క్లీన్ స్వీప్ కిష్టాపురం గురుకులంలో టిడి టీకా శిబిరం పరిశీలన శ్రీలంకపై సిరీస్‌ కైవసం చేసుకున్న ఇంగ్లండ్ యూరోపా లీగ్‌లో జువెంటస్ ఘనవిజయం మోడీ జన్మదిన వేడుకల్లో దీపాల వెలుగులు

జగన్‌ కుటుంబానికి కేటీఆర్‌ ఆర్థిక భరోసా

Select Suryaa Now
జగన్‌ కుటుంబానికి కేటీఆర్‌ ఆర్థిక భరోసా

 

సూర్య ఎండపల్లి:
ఇటీవల మృతి చెందిన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సింహాచలం జగన్‌ కుటుంబానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ జగన్‌ కుటుంబ పరిస్థితిని కేటీఆర్‌కు వివరించడంతో ఆయన స్పందించి సాయం అందించారు. కార్యకర్తలు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కేటీఆర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏలేటి కృష్ణారెడ్డి, గాజుల మల్లేశం, మారం జలందర్‌రెడ్డి, కల్వల గంగాధర్‌రావు, ముత్యం బలరాంరెడ్డి, రాంచందర్‌గౌడ్‌, మాధవరావు, సందీప్‌, కల్వల తేజ, దూస గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.