BREAKING
కరువు మండలాలను వెంటనే ప్రకటించి రైతులకు న్యాయం చేయాలి జగన్‌ కుటుంబానికి కేటీఆర్‌ ఆర్థిక భరోసా పూర్తికాకముందే కోట్ పల్లి ప్రాజెక్టు కాలువలకు బీటలు..! రాష్ట్రంలోనే మొదటి స్థానం…మోడల్ గ్రామంగా జి.భీమవరం. వంతెన శితిలాల్లో.. దొంగలు పడ్డారు సౌదీ, హౌతీల మధ్య తీవ్రమైన దాడులు అమెరికా, ఇరాన్‌ల నేరాలపై ఆధారాలు లభ్యం 30 లక్షల మంది నమోదుతో ‘పీఎం విశ్వకర్మ’ మూడేళ్లు పూర్తి అసంక్రమిత వ్యాధులపై ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చట్టానికి న్యూజిలాండ్ పార్లమెంట్ ఆమోదం అఫ్గానిస్థాన్‌పై భారత్ క్లీన్ స్వీప్ కిష్టాపురం గురుకులంలో టిడి టీకా శిబిరం పరిశీలన శ్రీలంకపై సిరీస్‌ కైవసం చేసుకున్న ఇంగ్లండ్ యూరోపా లీగ్‌లో జువెంటస్ ఘనవిజయం మోడీ జన్మదిన వేడుకల్లో దీపాల వెలుగులు

కరువు మండలాలను వెంటనే ప్రకటించి రైతులకు న్యాయం చేయాలి

Select Suryaa Now
కరువు మండలాలను వెంటనే ప్రకటించి రైతులకు న్యాయం చేయాలి

కరువు మండలాలను వెంటనే ప్రకటించాలి.. రైతులకు న్యాయం చేయాలిఅని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి తరిమెల వంశీ గోకుల్ రెడ్డి డిమాండ్ చేశారు. కరువు పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం బాధాకరం అని ఆవేదనను వ్యక్తం చేశారు. వెంటనే కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతులకు ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలి. విత్తనం వేయలేకపోయిన రైతులకు ఎకరాకు కనీసం రూ.15 వేల పరిహారం అందించాలి. పంట వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు కనీసం రూ.25 వేల పరిహారం వెంటనే చెల్లించాలి. రైతన్నకు హామీలు కాదు.. తక్షణ ఆర్థిక సాయం కావాలి. కరువు వేళ ప్రభుత్వం ఇకనైనా మేల్కొని రైతుల పక్షాన నిలబడాలి అని ఆయన తెలిపారు.