BREAKING
2026-27 ఆర్థిక సంవత్సరంలో 41 స్టేషన్లను పీఎన్‌జీకి మార్చనున్న భారత సైన్యం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి.. పాక్‌లో వందేళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత నేపాల్ వరద బాధితులకు ఆపద్బాంధవుడు సోనూ సూద్ సాయం నేరస్తుల గుర్తింపు వివాదం, పరిహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు విద్యార్థులపై కేసులు ఉపసంహరణ ఉచితంగా రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లు.. కొత్త సోలార్ పాలసీ ప్రారంభం! భాస్కర్ చారికి ఘన వీడ్కోలు వినాయక చవితి ఉత్సవాలకు పక్కా ఏర్పాట్లు: మంత్రి పొన్నం ప్రభాకర్ మాధవ్ ‘మారెమ్మ’ ట్రైలర్ రిలీజ్.. సినిమాపై శివ నిర్వాణ ఆసక్తికర వ్యాఖ్యలు మైనారిటీ మహిళలకు ఆర్థిక చేయూత ఢిల్లీ వేదికగా వేడెక్కిన తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి ‘సబ్‌కో’ సాంగ్ రిలీజ్.. యూత్‌ను ఊర్రూతలూగిస్తున్న హేషమ్ మ్యూజిక్ "చేతకాకపోతే తప్పుకోండి" తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్ - ప్రభుత్వ స్కూల్ లో చదివితే ఉచిత టిఫిన్ + పాలు - నవంబర్ 15 నుంచి 33 జిల్లాల్లో అమలు - మెనూలో రాగి జావ!

విద్యార్థులపై కేసులు ఉపసంహరణ

Select Suryaa Now
విద్యార్థులపై కేసులు ఉపసంహరణ

కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన
న్యూఢిల్లీ: నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారిపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చామని, ఈ మేరకు భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి ఆ హామీని నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. విద్యార్థుల సంక్షేమం, యువత పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 5 నిరసన విరమణ: కేంద్రం స్వాగతం
ప్రభుత్వ నిర్ణయానికి స్పందిస్తూ సెప్టెంబర్ 5న చేపట్టాల్సిన నిరసనను విరమిస్తున్నట్లు సి.జె.పి (CJP) ప్రతినిధి విలేకరుల సమావేశంలో ప్రకటించడాన్ని కేంద్ర మంత్రి నడ్డా స్వాగతించారు. యువత అభివృద్ధి, వారి పురోగతికే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, విద్యార్థులు తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.