BREAKING
కంటోన్మెంట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల ధర్నా బిక్షాటన చేసిన వృద్ధురాలు మృతి... ఇంట్లో 30 సంచుల్లో లక్షల కొద్దీ నోట్ల కట్టలు! విద్యార్థినులను పనిమనుషులుగా మార్చిన హాస్టల్ సిబ్బంది! 'ఫీజుల బకాయ్ - బీజేపీ లడాయి' అమిత్ షాతో అస్సాం సిఎం భేటీ వర్షంతో వాహనదారుల అవస్థలు! రహదారిపై నిలిచిన నీరు...ఇబ్బందుల్లో వాహనదారులు! పాలక్కాడ్ డివిజన్ విభజనపై శశి థరూర్ తీవ్ర అభ్యంతరం ఆసుపత్రిలో వెంటిలేటర్ పేలి ముగ్గురు పసికందులు మృతి! తిరుపతి డ్రోన్ ప్రమాదంలో ఏపీ హోం మంత్రి అనితకు స్వల్ప గాయం లారీ డ్రైవర్‌పై రవాణా శాఖ అధికారి డ్రైవర్ దాడి విద్యార్థులను వంటమనుషులుగా మార్చిన ప్రిన్సిపాల్..! సహచర కానిస్టేబుల్‌పై దాడి చేసిన బీట్ కానిస్టేబుల్ సస్పెన్షన్! జోగినపల్లి శ్రీనివాసరావు చిత్రపటానికి కేసీఆర్ నివాళి ఫార్చునర్ కారులో డ్యూటీకి

ఆసుపత్రిలో వెంటిలేటర్ పేలి ముగ్గురు పసికందులు మృతి!

Select Suryaa Now
ఆసుపత్రిలో వెంటిలేటర్ పేలి ముగ్గురు పసికందులు మృతి!

మహారాష్ట్రలోని అమరావతి ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నవజాత శిశువుల వార్డులోని ఒక వెంటిలేటర్ అకస్మాత్తుగా పేలిపోవడంతో ముగ్గురు పసికందులు ప్రాణాలు కోల్పోయారు.

ఆసుపత్రిలోని పసిపిల్లల నియోనాటల్ కేర్ యూనిట్‌లో సిబ్బంది విధుల్లో ఉండగా ఊహించని విధంగా వెంటిలేటర్ పేలి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో మొత్తం 39 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు.

మంటలను గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే స్పందించి 36 మంది చిన్నారులను సమయస్ఫూర్తితో సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణాలు కాపాడారు. అయితే, ప్రాణాలతో బయటపడ్డ వారిలో ఆరుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారికి ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

ఈ దారుణ ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుండగా, అధికారులు ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు.