BREAKING
గోయల్ నివాసంలో ప్రధాని మోదీ గణపతి పూజలు అమెరికాతో ఒప్పందానికి ఇరాన్ ఆసక్తి: ట్రంప్ 2030 నాటికి 8 గిగావాట్లకు దేశీయ డేటా సెంటర్ సామర్థ్యం 34.54 కోట్ల మందికి ‘నషా ముక్త్ భారత్’ వ్యర్థ ఉష్ణాన్ని విద్యుత్తుగా మార్చే కొత్త ఆవిష్కరణ 1033 హెల్ప్‌లైన్‌ను అప్‌గ్రేడ్ చేయనున్న ఎన్‌హెచ్‌ఏఐ వడ్డుపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు: ముఖ్య అతిథులుగా మంచో ఫెర్రర్, గడుపూటి నారాయణస్వామి ధర్మవరంలో ఆకట్టుకున్న 1,116 కిలోల గంధం వినాయకుడు దంపతుల అనుమానాస్పద మృతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు పీజీ సీటు రాలేదనే మనోవేదనతో వైద్యుడి మృతి ఢిల్లీలో ఎన్టీఏ కొత్త చిరునామా ఇదే.. కీలక వివరాలు వెల్లడించిన డైరెక్టర్ జనరల్ సింగరేణిలో వేధింపుల ఆరోపణలు.. అప్రెంటిస్‌ యువతి విషాదాంతం… -ఫిర్యాదు చేసినా చర్యలు లేవని కుటుంబ సభ్యుల ఆరోపణలు.. చికిత్స పొందుతూ అక్షిత రాణి మృతి.. వడ్డుపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు: ముఖ్య అతిథులుగా మంచో ఫెర్రర్, గడుపూటి నారాయణస్వామి భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు శ్రీ వర సిద్ధి వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాలు

గోయల్ నివాసంలో ప్రధాని మోదీ గణపతి పూజలు

Select Suryaa Now
గోయల్ నివాసంలో ప్రధాని మోదీ గణపతి పూజలు

న్యూఢిల్లీ:కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నివాసంలో నిర్వహించిన గణపతి ఉత్సవాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొని, శ్రీ గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ప్రధాని స్వామివారిని ఆకాంక్షించారు.

ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, వినాయక చవితి వేడుకల వేళ గోయల్ నివాసంలో విఘ్నేశ్వరుని దర్శించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.