BREAKING
వడ్డుపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు: ముఖ్య అతిథులుగా మంచో ఫెర్రర్, గడుపూటి నారాయణస్వామి ధర్మవరంలో ఆకట్టుకున్న 1,116 కిలోల గంధం వినాయకుడు దంపతుల అనుమానాస్పద మృతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు పీజీ సీటు రాలేదనే మనోవేదనతో వైద్యుడి మృతి ఢిల్లీలో ఎన్టీఏ కొత్త చిరునామా ఇదే.. కీలక వివరాలు వెల్లడించిన డైరెక్టర్ జనరల్ సింగరేణిలో వేధింపుల ఆరోపణలు.. అప్రెంటిస్‌ యువతి విషాదాంతం… -ఫిర్యాదు చేసినా చర్యలు లేవని కుటుంబ సభ్యుల ఆరోపణలు.. చికిత్స పొందుతూ అక్షిత రాణి మృతి.. వడ్డుపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు: ముఖ్య అతిథులుగా మంచో ఫెర్రర్, గడుపూటి నారాయణస్వామి భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు శ్రీ వర సిద్ధి వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాలు డిఎఫ్ఎస్ (DFS)కు ‘రాజ్‌భాషా కీర్తి పురస్కారం’ పోఖ్రాన్‌లో ఐఏఎఫ్ ‘డ్రోనథాన్-2026’ ప్రారంభం భారత్-మెర్కోసూర్ వాణిజ్య ఒప్పందం విస్తరణ ప్రపంచ స్థాయికి ఆయుర్వేదం భూటాన్‌లో భారత సీఈసీ పర్యటన హైటెక్ సిటీలో దంచికొట్టిన వర్షం: నీట మునిగిన రోడ్లు.. మూసివేసిన అధికారులు

ధర్మవరంలో ఆకట్టుకున్న 1,116 కిలోల గంధం వినాయకుడు

Select Suryaa Now
ధర్మవరంలో ఆకట్టుకున్న 1,116 కిలోల గంధం వినాయకుడు

 

ధర్మవరం:

ధర్మవరం పట్టణంలోని కేశవనగర్‌లో వినాయక చవితిని పురస్కరించుకొని బీజేపీ నాయకులు ఎర్రజోడు లోకేశ్, ఎర్రజోడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 1,116 కిలోల గంధంతో భారీ వినాయక విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ ప్రతిమ స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో భక్తులు విశేషంగా తరలివచ్చారు.

వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ గంధం వినాయకుడికి, లక్ష్మీ-సరస్వతీ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉండ్రాళ్లు నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఎర్రజోడు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వినాయక హోమం వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది ఇలా వినూత్నంగా గంధంతో విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించడం ఆనవాయితీగా వస్తోందని, స్వామివారి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.