BREAKING
వడ్డుపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు: ముఖ్య అతిథులుగా మంచో ఫెర్రర్, గడుపూటి నారాయణస్వామి ధర్మవరంలో ఆకట్టుకున్న 1,116 కిలోల గంధం వినాయకుడు దంపతుల అనుమానాస్పద మృతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు పీజీ సీటు రాలేదనే మనోవేదనతో వైద్యుడి మృతి ఢిల్లీలో ఎన్టీఏ కొత్త చిరునామా ఇదే.. కీలక వివరాలు వెల్లడించిన డైరెక్టర్ జనరల్ సింగరేణిలో వేధింపుల ఆరోపణలు.. అప్రెంటిస్‌ యువతి విషాదాంతం… -ఫిర్యాదు చేసినా చర్యలు లేవని కుటుంబ సభ్యుల ఆరోపణలు.. చికిత్స పొందుతూ అక్షిత రాణి మృతి.. వడ్డుపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు: ముఖ్య అతిథులుగా మంచో ఫెర్రర్, గడుపూటి నారాయణస్వామి భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు శ్రీ వర సిద్ధి వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాలు డిఎఫ్ఎస్ (DFS)కు ‘రాజ్‌భాషా కీర్తి పురస్కారం’ పోఖ్రాన్‌లో ఐఏఎఫ్ ‘డ్రోనథాన్-2026’ ప్రారంభం భారత్-మెర్కోసూర్ వాణిజ్య ఒప్పందం విస్తరణ ప్రపంచ స్థాయికి ఆయుర్వేదం భూటాన్‌లో భారత సీఈసీ పర్యటన హైటెక్ సిటీలో దంచికొట్టిన వర్షం: నీట మునిగిన రోడ్లు.. మూసివేసిన అధికారులు

దంపతుల అనుమానాస్పద మృతి

Select Suryaa Now
దంపతుల అనుమానాస్పద మృతి

 సూర్య సెంటినరీ కాలనీ :
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం వకీల్‌పల్లిలో దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌కు చెందిన దినసరి అజయ్‌ (26), దినేశ్వరి (24) దంపతులు భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు. సోమవారం కడుపునొప్పిగా ఉందని అజయ్‌ మేస్త్రీకి ఫోన్‌ చేయడంతో వారిని కమాన్‌పూర్‌కు, అక్కడి నుంచి గోదావరిఖనిలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. అయితే దంపతుల మృతికి గల కారణాలు ప్రస్తుతం స్పష్టంగా తెలియరాలేదని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు కారణం వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.