BREAKING
Anna Rajan ఎవరు? వీడియోలు ఎందుకు వైరల్? బ్రిక్స్ సదస్సులో సరికొత్త ‘సంగీత దౌత్యం’: బాలీవుడ్ పాటలతో ఆకట్టుకున్న మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం! *మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ*..... భక్తుల మనోభావాలు దెబ్బతీయనీయం ఈనెల 19న కోదాడలో మెగా జాబ్ మేళా...సూర్యాపేట పట్టణ సీఐ వెంకటయ్య టాలీవుడ్ నుంచి మరో కొత్త తరహా ఎంటర్‌టైనర్.. రాగ్ మయూర్ 'అనుమాన పక్షి' ట్రైలర్ రిలీజ్! టెక్ రంగంలో మళ్లీ లేఆఫ్స్ కలకలం: తెల్లవారుజామునే ఒరాకిల్ ఉద్యోగులకు పింక్ స్లిప్స్.. కారణం అదేనా? ఉపాధ్యాయుడే.. సమాజ నిర్మాత తిరుమల బ్రహ్మోత్సవాలు: సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ రాస్తే జైలుకే.. పోలీసుల సీరియస్ వార్నింగ్! ఏపీ ప్రజలకు అలర్ట్: నేడు, రేపు విస్తారంగా వర్షాలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్! ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికె ప్రజాదర్బార్: మంత్రి వాసంశెట్టి సుభాష్ గిరిజనుల ఆశాజ్యోతి కేసీఆర్ -మున్సిపల్ చైర్మన్ సంకెపల్లి రఘునందన్ రెడ్డి రాజన్న ప్రసాదంగా రైతులకు కోడెల పంపిణీ.... ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నియోజకవర్గ విజన్ ప్లాన్ యూనిట్ల అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఎస్పీడీసీఎల్ (సీజీఎం) సుధాకర్ కుమార్

భక్తుల మనోభావాలు దెబ్బతీయనీయం

Select Suryaa Now
భక్తుల మనోభావాలు దెబ్బతీయనీయం

సూర్య ప్రతినిధి కర్నూlu

కేసీ కెనాల్ లోనే వినాయక నిమజ్జనం

మంత్రి టీజీ భరత్ గుప్తా 

వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తుల మనోభావాలు, కమిటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు కేసీ కెనాల్ లోనే నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి టీజీ భరత్ గుప్తా తెలిపారు 40 ఏళ్లకు పైగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని అదేవిధంగా కొనసాగిస్తామన్నారు. ప్రస్తుతం కేసీ కెనాల్ లో నీటి లభ్యత లేకపోవడం వల్ల గత రెండు దశాబ్దాల రికార్డులు పరిశీలిస్తే అత్యల్ప నీటి మట్టం ఉండడం వల్ల అక్కడి నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదన్నారు.