భక్తుల మనోభావాలు దెబ్బతీయనీయం
సూర్య ప్రతినిధి కర్నూlu
కేసీ కెనాల్ లోనే వినాయక నిమజ్జనం
మంత్రి టీజీ భరత్ గుప్తా
వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తుల మనోభావాలు, కమిటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు కేసీ కెనాల్ లోనే నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి టీజీ భరత్ గుప్తా తెలిపారు 40 ఏళ్లకు పైగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని అదేవిధంగా కొనసాగిస్తామన్నారు. ప్రస్తుతం కేసీ కెనాల్ లో నీటి లభ్యత లేకపోవడం వల్ల గత రెండు దశాబ్దాల రికార్డులు పరిశీలిస్తే అత్యల్ప నీటి మట్టం ఉండడం వల్ల అక్కడి నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదన్నారు.