BREAKING
మహిళపై యాసిడ్ దాడి… బిక్కనూర్ మండలంలో ఘటన.. పరిస్థితి విషమం వినాయక చవితి వేళ నిత్య జీవిత పోరాటం.. పండగ సంబరాల వెనుక చిరు వ్యాపారుల కష్టాలు తెలంగాణలో మరోసారి వర్షాల హెచ్చరిక.. రేపు ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు మహిళల ఆసియా కప్ ఫైనల్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఇనుమడించిన దేశ ఖ్యాతి అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా నెట్టింట చక్కర్లు కొడుతున్న రాజమౌళి-మహేష్ బాబు సినిమా షూటింగ్ లీక్ ఫొటో.. డైలమాలో ఫ్యాన్స్ వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి జావా సముద్రంలో ఫెర్రీ ప్రమాదం.. 6 మంది మృతి ఆర్య వైశ్యులకు అండగా ప్రజా ప్రభుత్వం ఆఫ్రికన్ యూనియన్ ఛైర్‌పర్సన్‌తో ప్రధాని మోదీ భేటీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా నెహ్రూ జూపార్క్‌లో తెల్ల పులి పిల్లను దత్తత తీసుకున్న యువకుడు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసాతో ప్రధాని మోదీ భేటీ నైజీరియా ఉపాధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ ప్రపంచ వ్యాక్సిన్ సరఫరాలో భారత్ అగ్రస్థానం

వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

Select Suryaa Now
వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

డాక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి

పామూరు, మేజర్ న్యూస్ : వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలంతా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని రవణమ్మ మెమోరియల్ మల్లికార్జున రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి కోరారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలు తలపెట్టిన ప్రతి కార్యం విజయవంతం కావాలని, ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఆ విఘ్నేశ్వరుడు కాపాడాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రజల కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని, రసాయన రంగులు లేని విగ్రహాలను వినియోగించి ప్రకృతిని కాపాడాలని డాక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి కోరారు.