BREAKING
నాగర్‌కర్నూల్‌లో ఘనంగా ఆర్.కృష్ణయ్య జన్మదిన వేడుకలు నాగర్‌కర్నూల్‌లో ‘మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ’ కార్యాలయం ప్రారంభం ఎమ్మెల్యే సంజీవరెడ్డిని కలిసిన టియుడబ్ల్యుజె (ఐజెయు) నూతన కార్యవర్గం ప్రైవేటు డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు ఫీజు రీయింబర్స్ విడుదల చేయించాలని వినతి మాల కులస్తులకు అన్యాయం చేస్తే ఊరుకోం నారాయణఖేడ్‌లో ‘మజీద్ అమ్మ హాస్పిటల్’ ఘనంగా ప్రారంభం టియుడబ్ల్యుజె (ఐజెయు) మొదటి కార్యవర్గ సమావేశం నాగర్‌కర్నూల్‌లో హత్య కేసు ఛేదన భక్తిశ్రద్ధలతో వినాయక చవితి జరుపుకోవాలి జూనియర్ హాకీ ఆసియా కప్ విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు మడ అడవుల పరిరక్షణకు శాస్త్రీయ విధానం అవసరం రత్నాలు, ఆభరణాల రంగంలో భారత్ ప్రపంచ కేంద్రం తప్పిపోయిన పెంపుడు కుక్క ఆచూకీ చెబితే రూ.7.8 లక్షల నజరానా.. ప్రకటన జారీ చేసిన యజమానురాలు మహిళపై యాసిడ్ దాడి… బిక్కనూర్ మండలంలో ఘటన.. పరిస్థితి విషమం వినాయక చవితి వేళ నిత్య జీవిత పోరాటం.. పండగ సంబరాల వెనుక చిరు వ్యాపారుల కష్టాలు

మహిళపై యాసిడ్ దాడి… బిక్కనూర్ మండలంలో ఘటన.. పరిస్థితి విషమం

Select Suryaa Now
మహిళపై యాసిడ్ దాడి… బిక్కనూర్ మండలంలో ఘటన.. పరిస్థితి విషమం

సూర్య బిక్కనూర్:

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన గంగల్లి మధు కుమార్తె దివ్యవాణి (33)పై యాసిడ్ దాడి జరిగిన ఘటన మండలంలో కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చిన దివ్యవాణి ఈ నెల 11న అదృశ్యమైంది. దీంతో ఆమె తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో ఆదివారం రాత్రి మండలంలోని జంగంపల్లి శివారులో దివ్యవాణిపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడినట్లు సమాచారం. దాడికి పాల్పడింది ఎవరు, ఘటనకు గల కారణాలు ఏమిటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు దివ్యవాణి నుంచి వివరాలు సేకరిస్తూ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.