BREAKING
ఏలూరి మాధవరావు ఉచిత వాటర్‌ క్యాన్లు పంపిణీ గుంటూరు మేయర్ రేస్‌లో మాదాల చైతన్య వైద్య సేవలను పల్లె ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం వెంకటాపురంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్* *ప్రతి ఇంటికి మట్టి విగ్రహాన్ని అందజేసిన ఎమ్మెల్యే సునీత, శ్రీరామ్ గొట్టిపాటి లక్ష్మీ కృషి తో తొలగిన తాగునీరు ఇబ్బందులు. ప్రకాశం జిల్లా ప్ర‌జ‌ల‌కు వినాయ‌కచవితి శుభాకాంక్ష‌లు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వినాయకచవితి శుభాకాంక్షలు ఎంపీ మాగుంట రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి పండగ  శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు. పరిగి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై భగ్గుమన్న బట్లచందారం రైతులు డీఏపీ సంచిలో రాళ్లు.. ఇసుక రైతు నమ్మకానికి ఇదేనా ప్రతిఫలం అధికారులారా.. మా బాధను అర్థం చేసుకోండి రైతుల ఆవేదన.. ప్రతి ఇంటా.. విఘ్నేశ్వరుని ఆశీస్సులు వల్లూరు మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తహసీల్దార్ శ్రీవాణి.. ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి ప్రభుత్వం అండగా ఉంటుంది భారత్-కజకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీ, అధ్యక్షుడు టోకాయెవ్ సమీక్ష హిందీ దివస్ 2026

వినాయకచవితి శుభాకాంక్షలు ఎంపీ మాగుంట

Select Suryaa Now
వినాయకచవితి శుభాకాంక్షలు   ఎంపీ  మాగుంట

వినాయకచవితి శుభాకాంక్షలు 

ఎంపీ  మాగుంట
    విఘ్నాలకు – సకల దేవగణాలకు అధిపతి, అన్ని శుభకార్యాలలో తొలి పూజ అందుకొనే వినాయకస్వామి భాద్రపద మాసం చతుర్ధి నాడు జన్మించినందున ఆ రోజును దేశ ప్రజలు  వినాయకచవితిగా జరుపుకొంటారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో ప్రజల్లో జాతీయ స్పూర్తిని  పెంపొందించుటకు సామూహిక గణపతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టడంజరిగింది.  విఘ్నేశ్వరస్వామిని ప్రార్ధించడం వలన ఎలాంటి ఆటంకాలు లేకుండా సకల కార్యసిద్ధి జరిగి మనకు ఆనందమయ జీవితం ప్రాప్తించును. 
    కనుక, ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల ప్రజలు మట్టితో చేసిన విఘ్నేశ్వరస్వామిని నవరాత్రులు నిష్టతో  పూజించి, ఈ పండుగను సాంప్రదాయబద్దంగా జరుపుకోవాలని కోరుచూ‌ ఒంగోలు పార్లమెంట్ సభ్యలు  మాగంట  శ్రీనివాసులరెడ్డి వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు.