రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి పండగ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు.
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి పండగ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు.
సూర్య ప్రతినిధి, ఒంగోలు :
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి పండగ సందర్భంగా మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మీరు తలపెట్టిన ప్రతి కార్యం ఆ గణనాధుని ఆశీస్సులతో విజయం సిద్దించాలని విఘ్నాలు కలగకుండా కాపాడాలని ఆ వినాయకుని ప్రార్ధిస్తున్నట్లు ఆయన ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ వినాయక చవితి పండగ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు శిద్దా రాఘవరావు ఒక ప్రకటనలో తెలిపారు.