BREAKING
ఏలూరి మాధవరావు సొంత నిధులతో 240 వాటర్ క్యాన్లు పంపిణీ గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా చేపట్టాలి ప్రశాంతంగా గణపతి నిమజ్జనం చేపట్టాలి బాలాజీ కాంప్లెక్స్ గణపతి మండపంలో విషాదం ఓపీ జిందాల్ యూనివర్సిటీలో కేటీఆర్ ప్రత్యేక ఉపన్యాసం భారత్‌కు భారీ అవకాశం ప్రపంచ వృద్ధికి భారత్‌ చోదకశక్తి: ఐఎంఎఫ్ కేరళలో విద్యుత్ సంక్షోభం కోరుట్లలో అంగన్‌వాడీ టీచర్ దారుణ హత్య రష్యా పర్యటనలో ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ భారత్‌ ఒక బాధ్యతాయుతమైన భద్రతా భాగస్వామి బీహార్‌లో వరద తీవ్రత...కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విస్తృత పర్యటన ఉత్తరాఖండ్ సీఎం ధామికి ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా భూటాన్‌లో జైశంకర్ పర్యటన మక్కా సమీపంలో హౌతీ డ్రోన్‌ కూల్చివేత: సౌదీ సంకీర్ణ దళాలు

గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా చేపట్టాలి

Select Suryaa Now
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా చేపట్టాలి

ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం చేపట్టాలి.. సీఐ కంబగిరి రాముడు
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఎమ్మిగనూరు పట్టణంలో నేడు జరిగే గణపతి నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పట్టణ సీఐ కంబగిరి రాముడు సూచించారు.. ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో 270 వినాయకులను కొలువు తీర్చడం జరిగిందన్నారు.. పోలీసు మున్సిపల్ అధికారులు తుంగభద్ర దిగు కాలువ దగ్గర నిమజ్జనానికి  ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ప్రధాన సోమప్ప కూడలి చేరుకునే వరకు వినాయకుల ప్రదర్శనను ఎవరికి కేటాయించిన రూట్లో వారు ఊరేగింపు కొనసాగించాలన్నారు. పోలీసు వారు హెచ్చరికలు పూజ తప్పకుండా పాటించాలని లేని పక్షాన  కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిమజ్జనం సమయంలో దిగువ కాలా దగ్గర దూకుడు ప్రదర్శనలు చేయకూడదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.