వ్యవసాయ బావిలో పడి తల్లి కుమారుడు ఆత్మహత్య..??..
సూర్య మల్యాల..
మల్యాల మండలం కేంద్రానికి చెందిన తల్లి కొడుకు కలిసి వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన ఘటన మల్యాల మండలంలోని చోటుచేసుకుంది. మల్యాలకు చెందిన గుడేటి కవిత గురువారం తెల్లవారుజామున ఇంటి నుండి బయటకు వెళ్లి వారి కుటుంబ సభ్యులకు చనిపోతున్నట్టు ఫోన్ చేసి తెలిపినట్టు సమాచారం.. ముత్యంపేట గ్రామ శివారులోలోని గల వ్యవసాయ బావిలో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి కి గల కారణాలు తెలియవలసి ఉంది ..