BREAKING
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ కాంస్య పతక విజేతలు గాయత్రి - త్రిసా జాలీ ‘ఆపరేషన్ సింధూర్’ విజయం వెనుక స్పష్టమైన వ్యూహం తప్పులతడకగా స్మార్ట్ రేషన్ కార్డులు కంటతడి పెట్టిస్తున్న ఎరువుల కొరత మండలంలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం. కంగనా-తాప్సీ వివాదం ఎప్పుడు ముగుస్తుంది? తాప్సీ క్లారిటీ.. మీడియాపైనే అసహనం Toxic Movie: టాక్సిక్ సినిమా ఫస్ట్ రివ్యూ.. రోడ్డు దుమ్మును తగ్గించి, వాయు నాణ్యతను మెరుగుపరచేందుకు వర్క్‌షాప్ పాలు, పనీర్‌ ప్యాకెట్‌ ఉబ్బిందా? ఎక్స్‌పైరీ చూడటం సరిపోదు.. ఈ విషయం తెలుసుకోండి! మొక్కలు నాటుదాం... పర్యావరణం కాపాడుదాం... కృతి సనన్‌ ఘాటు కౌంటర్‌.. ‘సంస్కృతి గుండెల్లో ఉంటుంది.. దుస్తుల్లో కాదు’ Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్లు.. 648 సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం! జైలు నుంచి వీడియో కాల్ ఎలా? మహిళా అధికారిపై వైరల్ వీడియో దుమారం! 'తెహెల్కా' మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు షాక్ మరో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్

మండలంలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం.

Select Suryaa Now
మండలంలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం.

మండలంలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం.

దుమ్ముగూడెం సూర్య మేజర్ న్యూస్::
మండలంలోని వన మహోత్సవ కార్యక్రమం పలు శాఖల అధికారులు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో ఆదేశాల మేరకు 37 పంచాయతీల్లో కార్యక్రమాన్ని నిర్వహించగా  దుమ్ముగూడెం ప్రభుత్వ కాలేజీల్లో ప్రిన్సిపల్ కృష్ణవేణి,ఎఫ్ఆర్ఓ కమల, నారాయణరావుపేట ఆశ్రమ పాఠశాలలో సర్పంచ్ ఆదినారాయణ, డిఆర్ఓ అరుణ, నర్సాపురం ప్రాథమిక కేంద్రంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ సైదులు పిహెచ్ఈ డాక్టర్ పావని రెడ్డి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వివేక్ రామ్ తదితరు శాఖల అధికారులు వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటారు. సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా  మొక్కలు నాటాలని మొక్కలు నాటడమే కాకుండా వాటి రక్షణ బాధ్యతగా కూడా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సుజాత, ఎఫ్ ఎస్ ఓ ఆదినారాయణ, ఖలీద్, ఉపాధ్యాయులు సర్వేసరావు దొర, శ్రీనివాసరావు, ఎఫ్బి వోలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.