BREAKING
భారత్‌లోకి రానున్న యాపిల్ వాలెట్! హుజురాబాద్ లో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు ---300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. రేపటితో డెడ్‌లైన్ ముగింపు! స్టేడియం కాదు.. క్రికెట్ వరల్డ్! హైదరాబాద్‌లో 100 ఎకరాల భారీ ప్లాన్ స్విట్జర్లాండ్‌లో రేవ్ పార్టీలో కాల్పులు ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బాధితులకు న్యాయం చేయాలి "ముస్లింలు లేని భారత్‌ను కోరుకునేవారు హిందువులే కారు" టాలీవుడ్‌కు మళ్లీ పండగే.. వరుస హిట్లతో కళకళలాడుతున్న థియేటర్లు! విజయసాయిరెడ్డికి సజ్జల హెచ్చరిక రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట.. తెలంగాణ హౌసింగ్ బోర్డుకు హైకోర్టు కీలక ఆదేశాలు! 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' 45 ఏళ్ల వేడుకల్లో అరవింద్ కేజ్రీవాల్ విశాఖలో విషాదం.. ఇద్దరు చిన్నారులతో సహా ఒకే కుటుంబంలో నలుగురు మృతి! అస్సాంలో అభివృద్ధి పరుగు ప్రధాని నరేంద్ర మోదీకి ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం తెలంగాణలో వర్షాల జోరు.. 13 జిల్లాలకు అలర్ట్, చల్లబడనున్న వాతావరణం!

హుజురాబాద్ లో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు ---300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Select Suryaa Now
హుజురాబాద్ లో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు  ---300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

సూర్య,హుజురాబాద్

హుజురాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామంలో తిరుమల ఇండస్ట్రీస్ పై  సివిల్ సప్లై అధికారులు టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇండస్ట్రీస్ లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రేషన్ బియ్యం నిల్వ ఉంచిన బాధ్యులైన వ్యాపారస్తుడు శీల శ్రీనివాస్, తిరుపతి సురేష్, అంగిడి తిరుపతి, రేషన్ డీ డి వినోద, మిల్లు యజమాని ఉపేందర్ల పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న రెండు ట్రాలీ ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో తిమ్మాపూర్  డీటీసీఎస్ విజయ్ కుమార్,  హుజురాబాద్ సివిల్ సప్లై ఇన్స్పెక్టర్లు వినోద్ కుమార్, తిమ్మాపూర్ ఎండి, అన్వరుల్లాఖాన్, హైదరాబాదు టాస్క్ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.