BREAKING
స్విట్జర్లాండ్‌లో రేవ్ పార్టీలో కాల్పులు ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బాధితులకు న్యాయం చేయాలి "ముస్లింలు లేని భారత్‌ను కోరుకునేవారు హిందువులే కారు" టాలీవుడ్‌కు మళ్లీ పండగే.. వరుస హిట్లతో కళకళలాడుతున్న థియేటర్లు! విజయసాయిరెడ్డికి సజ్జల హెచ్చరిక రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట.. తెలంగాణ హౌసింగ్ బోర్డుకు హైకోర్టు కీలక ఆదేశాలు! 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' 45 ఏళ్ల వేడుకల్లో అరవింద్ కేజ్రీవాల్ విశాఖలో విషాదం.. ఇద్దరు చిన్నారులతో సహా ఒకే కుటుంబంలో నలుగురు మృతి! అస్సాంలో అభివృద్ధి పరుగు ప్రధాని నరేంద్ర మోదీకి ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం తెలంగాణలో వర్షాల జోరు.. 13 జిల్లాలకు అలర్ట్, చల్లబడనున్న వాతావరణం! టీచింగ్ హాస్పిటల్ వద్ద గల్లంతైన వారి బంధువుల తీవ్ర విషాదం నేపాల్‌లో టీచర్‌ హీరోయిజం.. 1,643 మంది పిల్లలను వరద నుంచి కాపాడిన రాజేంద్ర దవాడి! సందీప్ రెడ్డి వంగా లేటెస్ట్ కామెంట్స్.. ‘స్పిరిట్’పై ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన డైరెక్టర్! సంకష్టహర చతుర్థి ఎందుకు జరుపుకుంటారు? గణేశుడిని ఆ రోజు పూజిస్తే ఏం జరుగుతుంది?

ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బాధితులకు న్యాయం చేయాలి

Select Suryaa Now
ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బాధితులకు న్యాయం చేయాలి

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్
హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ వల్ల నష్టపోయిన బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చొరవ తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బాధితుల తరఫున ఒవైసీ నేరుగా స్పందించాలని కోరారు.

అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా బాధితులను డీజీపీ లేదా పోలీస్ కమిషనర్‌ వద్దకు తీసుకెళ్లాలి. తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ పోలీసులకు అందజేసి, ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌పై చట్టపరమైన కేసు నమోదు చేయించాలి. బాధితులకు పరిపూర్ణ న్యాయం జరిగేలా చూసే బాధ్యత ఎంఐఎం నాయకత్వంపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు.